తెలుగు
మద్యం అమ్మకాల్లో జోరు.. ఆదాయం ఏమైనట్లు..?
కలెక్టర్ల కాన్ఫరెన్స్ సాక్షిగా సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) విష ప్రచారాలు బద్ధలయ్యాయని వైసీపీ(YSRCP) తీవ్రంగా విమర్శిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలపై బనాయించిన లిక్కర్ కేసు అక్రమమని, ఆ వాదనలకు బలం చేకూర్చేలా ...
టీమిండియాకు కొత్త స్పాన్సర్..
ఆసియా కప్ (Asia Cup) లో జోరు మీదున్న టీమిండియా (Team India)కు కొత్త స్పాన్సర్ (New Sponsor) లభించింది. గతంలో టీమిండియా జెర్సీ స్పాన్సర్ (Jersey Sponsor)గా ఉన్న డ్రీమ్ 11 ...
పశ్చిమ గోదావరిలో ఫ్యాక్షన్ సినిమా తరహా దాడి (Video)
ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో ఫ్యాక్షన్ సినిమా (Faction Cinema) తరహా సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. యలమంచిలి (Yelamanchili) మండలం ...
విష్ణు విగ్రహం ధ్వంసం పై సీజేఐ గవాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఖజురహో (Khajuraho)లోని పురాతన విష్ణు విగ్రహం (Vishnu Idol) ధ్వంసం చేయబడిందని, దీనిని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ (CJI) ...
జీఎస్టీ కొత్త సంస్కరణలతో ప్రజలకు ఉపశమనం – నిర్మలా సీతారామన్
జీఎస్టీ (GST) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ (Country Economic System)లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, కొత్త సంస్కరణలు ప్రజలకు మరింత ఉపశమనం కలిగిస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ...
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి బీసీసీఐ బంఫర్ ఆఫర్!
టీ20 మరియు వన్డే ప్రపంచ కప్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించిన ధోనీ, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ, ...
అమెరికాలో ఎన్టీఆర్ షూటింగ్: వీసా కోసం కాన్సులేట్కు తారక్
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్లకు సన్నద్ధమవుతున్నారు. ‘వార్ 2’ (War) 2 సినిమా కోసం విరామం తీసుకున్న తారక్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రాబోయే ...
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
నెల్లూరు జిల్లా (Nellore District) లో పెను విషాదం చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక టిప్పర్ ...
కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రజలను మోసగిస్తోందని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో జరిగిన భద్రాచలం ...
గీతం మెడికల్ కాలేజీలో మెడికో విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం (Visakhapatnam)లో గీతం కళాశాల (Geetam College)లో మెడికో విద్యార్థి (Medico Student) ఆత్మహత్య (Suicide) తీవ్ర కలకలం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని చంబా జిల్లాకు చెందిన విస్మాద్ సింగ్ ...















