తెలుగు
‘చంద్రబాబు ప్రోత్సాహంతోనే నేను ఇన్వాల్వ్ అయ్యా’
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్సీ(MLC) ఓటు సందర్భంగా జరిగిన ఈ కేసులో తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ4గా ఉన్న ...
మూలపాడులో దారుణం.. మూగజీవాల బలి
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండలం మూలపాడు (Moolapadu) గ్రామం సమీపంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మూలపాడు బటర్ఫ్లై పార్క్ సమీప అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులు మూగజీవాల ప్రాణాలను బలిగొన్నాయి. వేటగాళ్లు ...
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం
2025లో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అట్టహాసంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ...
కరుణానిధి విగ్రహంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నిస్తూ, న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ ...
అఖండ 2′ విడుదల తేదీపై బాలయ్య క్లారిటీ
టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం అఖండ 2 విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ లాబీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో అనధికారిక సంభాషణలో భాగంగా ఆయన ...
మేడారం జాతరకు జాతీయ గుర్తింపు కావాలి.. సీఎం రేవంత్
ములుగు జిల్లాలోని మేడారం మహాజాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీల అభివృద్ధి, సమ్మక్క సారలమ్మ ఆలయ పురోగతిపై కీలక ప్రసంగం చేశారు. ఆలయ అభివృద్ధి ఒక భావోద్వేగంతో కూడిన బాధ్యత అని ఆయన ...
వీధి వ్యాపారులపై కూటమి కక్షసాధింపు – వైసీపీ ఆగ్రహం
వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాలపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తీసుకుంటోందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ...
పవన్ సినిమాకు షాక్.. ‘ఓజీ’ షోలు రద్దు..
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్లో షాక్ తగిలింది. సినిమా విడుదల కావడానికి రెండు రోజుల ముందే నార్త్ అమెరికాలో అన్ని షోలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని అక్కడ అతిపెద్ద ...
ఇసుక దందాకు ఏడుగురు బలి..! ఏడు రోజులైనా తేలని కేసు
నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. పెరమణ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక టిప్పర్ కారును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ...















