తెలుగు
ఉల్లాసంగా టీమ్ ఇండియా: INDvSA పోరుకు ముందు ఫన్ మూమెంట్స్!
భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే ఉత్కంఠభరితమైన వన్డే (ODI) సిరీస్ ఓపెనర్కు ముందు, భారత జట్టు సభ్యులు మైదానంలో మరియు వెలుపల ఉల్లాసంగా గడుపుతున్న ‘బిహైండ్ ది సీన్స్’ (BTS) దృశ్యాలు ...
ప్రభాస్ ‘స్పిరిట్’లో కాజోల్?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్-కాప్ డ్రామా చిత్రం ‘స్పిరిట్’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్గా త్రిప్తి దిమ్రీ ఎంపికైన ...
హాకీలో హవా: కెనడాను చిత్తు చేసిన భారత్! 7–1తో సంచలన ఆధిక్యం!
31వ సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025 టోర్నమెంట్లో భారత హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్కు తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కెనడాతో జరిగిన తమ చివరి పూల్ మ్యాచ్లో ...
Ditwah Cyclone:“దిత్వా” తుఫాన్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన “దిత్వా” తుఫాన్ ఉత్తర దిశగా వేగంగా కదులుతూ భయాందోళనలు సృష్టిస్తోంది. శ్రీలంకలో భారీ నష్టం కలిగించిన ఈ తుపాన్, ఈరోజు భారత తీరానికి సమీపంలోకి చేరే అవకాశం ఉన్నట్లు ...
తెలంగాణ ఉద్యమ చరిత్ర.. కేసీఆర్ దీక్షే మలుపు!
2009 నవంబర్ 29న ప్రారంభించిన కేసీఆర్ గారి ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో మొదలైన ఈ దీక్ష, ...
విశాఖ KGHలో అగ్ని ప్రమాదం.. రోగులు వార్డులకు షిఫ్ట్
విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) కార్డియాలజీ విభాగంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డేటా ఎంట్రీ రూమ్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం సిబ్బంది గమనించడంతో వెంటనే అలర్ట్ అయ్యారు. ...
ఢిల్లీకి డీకే శివకుమార్.. కర్ణాటక సీఎం మార్పుపై క్లారిటీ వచ్చేనా?
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై ఢిల్లీలో హైకమాండ్తో సిద్ధరామయ్య మరియు డీకే.శివకుమార్ వర్గాలు ...
‘దమ్ముంటే రాజీనామా చేయ్’.. కడియం వర్సెస్ రాజయ్య డైలాగ్ వార్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల ...
అమరావతి కోసం మళ్లీ భూ సేకరణ.. ఈసారి ఎన్ని ఎకరాలంటే..
అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం అందుకుంటుండడంతో, ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధమైంది. ఇప్పటికే అమరావతి మొదటి దశలో రైతుల నుంచి సుమారు 50 వేల ఎకరాల భూమిని సేకరించింది. ...















