జాతీయ వార్తలు
19వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందజేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో ...
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి గవర్నర్ల బదిలీ, కొత్త నియామకాలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ...
NHRC ఛైర్మన్గా జస్టిస్ రామసుబ్రమణియన్
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) ఛైర్మన్గా నియమితులయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్1తో ముగియడంతో NHRC ...
నో డిటెన్షన్ పాలసీని కొనసాగిస్తాం.. స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన ‘నో డిటెన్షన్ పాలసీ’ని తమ రాష్ట్రంలో 8వ తరగతి వరకు కొనసాగిస్తామని తమిళనాడు మంత్రి అన్బిల్ స్పష్టం చేశారు. కేంద్రం ఇటీవల 5, 8 తరగతుల ...
నితీశ్పై ఎన్డీయే గట్టి నమ్మకం.. కీలక ప్రకటన
2025లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును బిహార్ బీజేపీ కోర్ కమిటీ అధికారికంగా ఖరారు చేసింది. హర్యానా రాష్ట్రంలోని సూరజ్కుండ్లో నిర్వహించిన ...
మనాలీలో మంచు బీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్
జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న విపరీతమైన మంచు కారణంగా రహదారులపై ట్రాఫిక్ జామ్ల సమస్య భారీగా ఏర్పడింది. ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాలు అయిన మనాలీ మరియు సిమ్లా మార్గాల్లో వేలాది వాహనాలు ...
ఫిబ్రవరి 1 సెలవు రోజు.. స్టాక్ మార్కెట్లు ఓపెన్!
2025 ఫిబ్రవరి 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) పనిచేయనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ రోజు కేంద్ర బడ్జెట్ ...
‘నో డిటెన్షన్’ విధానం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం
పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8వ తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా ...
ఖేల్రత్న అవార్డుల జాబితా వివాదం.. మనుభాకర్ పేరు లేదు ఎందుకు?
మేజర్ ధ్యానచంద్ ఖేల్రత్న అవార్డుల నామినీల జాబితాలో ప్రముఖ షూటర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ పేరు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని అధికారిక సమాచారం ...















