జాతీయ వార్తలు
కొరడా దెబ్బలతో మురుగన్కు మొక్కు చెల్లించిన అన్నామలై
తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని చెడు ...
మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళి
భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న పీఎం.. మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పూలమాల ...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన ఆయన, చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ చనిపోయినట్లుగా ...
70 గంటలుగా బోరుబావిలో చిన్నారి.. క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు
రాజస్థాన్లోని కోర్పుత్లీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన అందరి మనసును కలిచివేసింది. 3ఏళ్ల చిన్నారి ఓ బోరుబావిలో 70 గంటల క్రితం పడిపోయింది. బావి మొత్తం 700 అడుగుల లోతు ఉండగా, ...
ఇన్స్టా స్టార్ సిమ్రాన్ సింగ్ మృతి.. హత్యా, ఆత్మహత్యా..?
ప్రముఖ రేడియో జాకీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గురుగ్రామ్లోని సెక్టార్ 47లో తన ఫ్లాట్లో మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ...
సీఎం పదవి ఆఫర్ చేసినా, నో చెప్పా.. సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు
సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూ సూద్ తనకు వచ్చిన రాజకీయ ఆఫర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్ను ...
భారత్ మ్యాప్ వివాదం.. కాంగ్రెస్పై బీజేపీ విమర్శలు
కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల్లో ప్రదర్శించిన బ్యానర్లపై భారత మ్యాప్ను తప్పుగా చూపించారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఈ ...
సోనియాకు స్వల్ప అస్వస్థత.. సీడబ్ల్యూసీ మీటింగ్లకు దూరం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా, కర్ణాటకలోని బెళగావిలో గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. సోనియా ...
Airtel నెట్వర్క్ ప్రాబ్లమ్.. వినియోగదారులు ఆందోళన
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఈరోజు ఉదయం నుండి దేశ వ్యాప్తంగా వినియోగదారులను తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. నెట్వర్క్ సమస్యల వల్ల చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో కాల్స్ చేయడం, మెసేజులు ...















