జాతీయ వార్తలు

బిలీనియ‌ర్ భార్య‌.. ఛీ ఛీ.. ఇదేం పాడుపని

బిలీనియ‌ర్ భార్య‌.. ఛీ ఛీ.. ఇదేం పాడుపని

ఒక వ్యక్తి ఎంతో కష్టపడి ఓ చిన్న కంపెనీని వందల కోట్ల విలువైన సంస్థగా మార్చాడు. కానీ తన కుటుంబాన్ని కాపాడుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ...

నోట్ల క‌ట్ట‌ల వివాదం.. న్యాయ విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొల‌గింపు

నోట్ల క‌ట్ట‌ల వివాదం.. న్యాయ విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొల‌గింపు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం పెను వివాదం సృష్టించింది. ఈ ఘటనలో ఆయన నివాసంలో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడటంతో, అవి దాదాపు ...

సముద్ర మార్గంలో పెరుగుతున్న ఉగ్ర ముప్పు.. - రజనీకాంత్‌ హెచ్చరిక

సముద్ర మార్గంలో పెరుగుతున్న ఉగ్ర ముప్పు.. – రజనీకాంత్‌ హెచ్చరిక

సముద్రమార్గంగా ఉగ్రవాదుల చొరబాట్లపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ప్రజలకు కీలక హెచ్చరిక చేశారు. ఒక వీడియో సందేశంలో ఆయన దేశ భద్రతపై పెరుగుతున్న ముప్పును ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులు సముద్ర మార్గాన్ని వినియోగించి దేశంలో ...

సుశాంత్ సింగ్ మృతి కేసు క్లోజ్.. సీబీఐ కీల‌క రిపోర్ట్‌

సుశాంత్ సింగ్ మృతి కేసు క్లోజ్.. సీబీఐ కీల‌క రిపోర్ట్‌

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పూర్తిగా మూసివేసింది. సుశాంత్ మరణంలో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని తేల్చి చెప్పిన సీబీఐ, ...

'డీలిమిటేషన్‌పై అఖిల‌ప‌క్షం 7 కీలక తీర్మానాలు'

‘డీలిమిటేషన్‌పై అఖిల‌ప‌క్షం 7 కీలక తీర్మానాలు’

చెన్నైలో జరిగిన అఖిల‌ప‌క్ష‌ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ ...

ఈ దేశం ఎవరి సొత్తు కాదు.. డీలిమిటేషన్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

ఈ దేశం ఎవరి సొత్తు కాదు.. డీలిమిటేషన్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా, ఈ భేటీలో తెలంగాణ ...

నేడు చెన్నైలో డీఎంకే అఖిల‌ప‌క్ష స‌మావేశం

నేడు చెన్నైలో డీఎంకే అఖిల‌ప‌క్ష స‌మావేశం

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత స్టాలిన్ నేతృత్వంలో నేడు అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఉదయం 10.30 గంటలకు ఐటీసీ ఛోళా హోటల్‌లో అఖిలపక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ ...

18 మంది ఎమ్మెల్యేలపై స‌స్పెన్ష‌న్ వేటు

18 మంది ఎమ్మెల్యేలపై స‌స్పెన్ష‌న్ వేటు

శాసనసభ స్పీకర్‌ కుర్చీని అగౌరవ ప‌రిచార‌న్న కార‌ణంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్ వేటుప‌డింది. ఆరు నెల‌ల పాటు స‌భ నుంచి స‌స్పెండ్ చేస్తూ క‌ర్ణాట‌క‌ అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. శాస‌న ...

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, ...

సునీతా విలియమ్స్‌కి భారతరత్న ఇవ్వాలి.. – మమతా బెనర్జీ డిమాండ్

సునీతా విలియమ్స్‌కి భారతరత్న ఇవ్వాలి.. – మమతా బెనర్జీ డిమాండ్

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో పె్టిన పోస్టులో సునీతాను భారత ...