జాతీయ వార్తలు

కరుణానిధి విగ్రహంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

కరుణానిధి విగ్రహంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నిస్తూ, న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ ...

ప్రజలకు భారీ ఉపశమనం.. నేటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ మొదలు

ప్రజలకు భారీ ఉపశమనం.. నేటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ మొదలు

దేశ సమృద్ధికి స్వదేశీ మంత్రం కీలకం. తెలిసో తెలియకో రోజూ విదేశీ వస్తువులు వాడుతున్నాం. వాటి నుంచి అంతా బయటపడాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. శరన్నవరాత్రులు కానుకగా నేటి నుంచి GST ఉత్సవ్‌ ...

స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌కే ప్రాధాన్యమివ్వాలి - పీఎం మోడీ

స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌కే ప్రాధాన్యమివ్వాలి – ప్ర‌ధాని మోడీ

రేపటి నుంచి దేశవ్యాప్తంగా (Nationwide) జీఎస్టీ పొదుపు ఉత్సవం (GST Savings Festival) ప్రారంభం కానున్నట్టు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రకటించారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి ...

రైతుల చెంపదెబ్బ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందన

రైతుల చెంపదెబ్బ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందన

బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut)పై తమిళనాడు (Tamil Nadu) కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత కేఎస్. అళగిరి (K.S.Alagiri) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కంగనా ...

ఓట్ల చోరీ.. ఈసీపై మ‌రో బాంబు పేల్చిన‌ రాహుల్‌గాంధీ

ఓట్ల చోరీ.. ఈసీపై మ‌రో బాంబు పేల్చిన‌ రాహుల్‌గాంధీ

ఎన్నిక‌ల క‌మిష‌న్‌ (Elections Commission)పై కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఓటు చోరీ  (Theft) పై ఢిల్లీ‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన రాహుల్‌.. ఓట్ల తొల‌గింపు ...

పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులను జైలుకు పంపండి - సుప్రీంకోర్టు

పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులను జైలుకు పంపండి – సుప్రీంకోర్టు

పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మరియు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో రైతులు (Farmers) పంట వ్యర్ధాలను (Crop Wastes) తగలబెడుతూ ఉంటారు.ఈ ప్రకియ ద్వారా భారీగా వాయు కాలుష్యం జరుగుతుంది. దీనికి కారణమవుతున్న ...

విష్ణు విగ్రహం ధ్వంసం పై సీజేఐ గవాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

విష్ణు విగ్రహం ధ్వంసం పై సీజేఐ గవాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఖజురహో (Khajuraho)లోని పురాతన విష్ణు విగ్రహం  (Vishnu Idol) ధ్వంసం చేయబడిందని, దీనిని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ (CJI)  ...

‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..

‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..

‘పహల్గామ్‌’ (Pahalgam)లో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు (Terrorists) భారత్(India) దీటైన జవాబు ఇచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్‌ (Pakistan)లోని లష్కరే తోయిబా (Lashkar-e Toiba), జైషే మహ్మద్ (Jaish-e ...

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర తీర్పు వెలువరించింది. చట్టంలోని కొన్ని నిబంధనలపై తాత్కాలిక స్టే విధించింది. ముఖ్యంగా ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనను నిలిపివేయడంతో పాటు మరికొన్ని కీలక సెక్షన్ల ...

EPFO 3.0 : ఇకపై పీఎఫ్ డబ్బు వెంటనే విత్‌డ్రా!

EPFO 3.0 : ఇకపై పీఎఫ్ డబ్బు వెంటనే విత్‌డ్రా!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సంస్థ‌లోని సభ్యులకు శుభవార్త అందించింది. ఈపీఎఫ్‌‌ఓ 3.0 అమలు కాగానే ఇకపై పీఎఫ్ డబ్బు (Money) విత్‌డ్రా (Withdraw) కోసం రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ...