అంతర్జాతీయ వార్తలు

50 వేల మందికి ప్రమోషన్.. వారిలో 15 వేల‌ మంది భారతీయులే

50 వేల మందికి ప్రమోషన్.. వారిలో 15 వేల‌ మంది భారతీయులే

ప్రఖ్యాత ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) ఈ సంవత్సరం జూన్‌లో 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ (Promotion) ఇవ్వనుంది. ఈ విష‌యాన్ని బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) నివేదిక వెల్లడించింది. గత డిసెంబర్‌లో జరగాల్సిన ప్రమోషన్ ...

జో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్.. ప్ర‌ముఖుల స్పంద‌న‌

జో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్.. ప్ర‌ముఖుల స్పంద‌న‌

అమెరికా (America) మాజీ అధ్యక్షుడు (Former President) జో బైడెన్ (Joe Biden) (82) ప్రొస్టేట్ క్యాన్సర్‌ (Prostate Cancer)తో బాధపడుతున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యాలయం ప్రకటించింది. ఈ క్యాన్సర్ “అగ్రెసివ్” (Aggressive) ...

భార‌త్‌-పాక్ యుద్ధంపై మాట మార్చిన ట్రంప్

భార‌త్‌-పాక్ యుద్ధంపై మాట మార్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ఇండియా-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలపై తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మొద‌ట రాత్రంతా సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపి ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ...

ముంచుకొస్తున్న‌ కొవిడ్ మ‌హ‌మ్మారి.. ఆ దేశాల్లో వేల‌ల్లో కేసులు

ముంచుకొస్తున్న‌ కొవిడ్ మ‌హ‌మ్మారి.. ఆ దేశాల్లో వేల‌ల్లో కేసులు

ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ (COVID) మహమ్మారి (Pandemic) మరోసారి తన భీకర రూపాన్ని చూపిస్తూ ముంచుకొస్తోంది. రెండు దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో మళ్లీ మాస్క్ ధరించడం త‌ప్ప‌నిస‌రి అయ్యింది. ఇదే ...

భారత్‌లో ఆపిల్ కంపెనీలు పెట్టొద్దు - ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

భారత్‌లో ఆపిల్ కంపెనీలు పెట్టొద్దు – ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖతార్ (Qatar) పర్యటనలో భాగంగా పలు ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమైన ట్రంప్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ...

పాక్‌ అణుస్థావరాల్లో రేడియేషన్ లీక్.. క్లారిటీ ఇచ్చిన IAEA

పాక్‌ అణుస్థావరాల్లో రేడియేషన్ లీక్.. క్లారిటీ ఇచ్చిన IAEA

పాకిస్తాన్‌లో అణుస్థావరాలపై భారత్ భారీ దాడులు చేసినట్లు ఇటీవల కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో టెర్రర్ క్యాంపులతో పాటు, పాకిస్తాన్‌కి చెందిన వైమానిక ...

మైక్రోసాఫ్ట్ మెగా లేఆఫ్స్: ఏకంగా 6,000 మంది ఉద్యోగులు..

మైక్రోసాఫ్ట్ మెగా లేఆఫ్స్: ఏకంగా 6,000 మంది ఉద్యోగులు..

టెక్నాల‌జీ డెవ‌ల‌ప్‌మెంట్‌తో టెక్కీల‌కు ఉపాధి క‌రువ‌వుతోంది. ఇటీల గూగుల్ కంపెనీ 100 మందికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గించ‌గా, అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ...

Operation Sindoor : 11 మంది సైనికులు మృతి - పాక్‌

Operation Sindoor : 11 మంది సైనికులు మృతి.. – పాక్‌

ప‌హ‌ల్గామ్ దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ పాకిస్థాన్‌పై గట్టిగా ప్రభావం చూపింది. మే 7న భారత రక్షణ శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా చేప‌ట్టిన మెరుపు దాడుల్లో ...

పాక్ భూభాగంలో భారత జాతీయ గీతం

పాక్ భూభాగంలో భారత జాతీయ గీతం

పాకిస్థాన్‌ (Pakistan) లోని బలూచిస్తాన్ (Balochistan) ప్రాంతం భారత్‌ (India)పై తనకున్న అభిమానాన్ని మరోసారి వ్యక్తపరిచింది. పాకిస్తాన్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న బ‌లూచిస్తాన్‌.. పాక్ ఆర్మీ (Pakistan Army)పై దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. పాక్‌తో ...

పూల్వామా దాడి మాదే.. అంగీక‌రించిన పాక్‌

పూల్వామా దాడి మాదే.. అంగీక‌రించిన పాక్‌

పాకిస్తాన్‌ తన అసలైన రంగు మరోసారి బ‌య‌ట‌పెట్టింది. 2019లో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యేలా చేసిన ఉగ్రదాడికి పాకిస్తాన్‌ ఉన్నత స్థాయి రక్షణాధికారి ఓ అంగీకార ప్రకటన ...