ఏపీ పాలిటిక్స్
అమెరికాలో పోలీస్ నిర్లక్ష్యం.. కర్నూలు యువతి మృతికి రూ.262 కోట్ల పరిహారం
అమెరికాలో జరిగిన హృదయవిదారక ఘటనకు న్యాయపరమైన తుది తీర్పు లభించింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలు యువతి జాహ్నవి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి సియాటెల్ ...
అంబటికి మరో కేసులో బెయిల్.. రేపు విడుదలకు ఛాన్స్
కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానం నుంచి కీలక ఊరట లభించింది. చంద్రబాబును దూషించారని నమోదైన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటికి ఆ కేసులో ఇప్పటికే న్యాయస్థానం బెయిల్ ...
మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఇవాళ గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 17 పనిదినాల పాటు అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 ...
తస్మాత్ జాగ్రత్త.. ఏపీలో కూటమి మంత్రులకు బెదిరింపు లేఖలు
ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు వరుసగా వస్తున్న బెదిరింపు లేఖలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తొలుత జనసేనకు చెందిన ఓ మంత్రితో ప్రారంభమైన ఈ బెదిరింపులు, క్రమంగా కూటమిలోని ఇతర పార్టీల మంత్రుల వరకూ ...
రైతుల అప్పుల లిస్ట్లో ఏపీ ఫస్ట్ – కేంద్రం షాకింగ్ డీటైల్స్
దేశానికే తలమానికంగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం నేడు అపకీర్తిని మూటగట్టుకుంది. దేశ వ్యాప్తంగా అప్పుల ఊబిలో ఉన్న రైతుల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో రైతులు అత్యధికంగా అప్పులు ...
శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం.. చరిత్రలో తొలిసారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రంలో మహాపచారం జరిగింది. శ్రీశైలం మల్లన్న ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామి–అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేయడం తీవ్ర వివాదంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించాల్సిన ...















ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇంకా “కమ్మ”గానే ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో చర్చనీయాంశంగా ...