ఏపీ పాలిటిక్స్

నేపాల్ లో టీడీపీ ఎమ్మెల్యే భార్య, కుమార్తె…ఆందళనలో డోన్ ప్రజలు

నేపాల్ లో టీడీపీ ఎమ్మెల్యే భార్య, కుమార్తె…ఆందోళనలో డోన్ ప్రజలు

నేపాల్‌ (Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని కడప (Kadapa), కర్నూలు (Kurnool) జిల్లాల నుండి వెళ్లిన 48 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ పరిస్థితి డోన్ ...

వైసీపీలో విషాదం: సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత

వైసీపీలో విషాదం: సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత

వైసీపీ (YSRCP)కి చెందిన సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (Thopudurthi Bhaskar Reddy) అకాల మరణం చెందారు (Passed Away). శుక్రవారం మధ్యాహ్నం ఆయన తన పొలంలో పనులు చూసుకుంటుండగా, అకస్మాత్తుగా కళ్ళు ...

‘ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం’ చేస్తున్నారు: అంబటి ఫైర్

‘ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం’ చేస్తున్నారు: అంబటి ఫైర్

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) పూర్తిగా విఫలమైందని అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. రాష్ట్రంలో విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం ...

విజయవాడను వ‌ణికిస్తున్న డయేరియా.. ఆర్.ఆర్.పేటకు మంత్రులు

విజయవాడను వ‌ణికిస్తున్న డయేరియా.. ఆర్.ఆర్.పేటకు మంత్రులు

విజయవాడ (Vijayawada) న్యూ రాజరాజేశ్వరిపేట (New Rajarajeswaripeta)లో డయేరియా (Diarrhea) కేసులు (Cases) అక్క‌డి స్థానికుల‌ను వ‌ణికిస్తున్నాయి. రోజురోజు కొత్త కేసులు పెరిగిపోతుండ‌టంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూరాజ‌రాజేశ్వ‌రి పేట‌లో ఏర్పాటు చేసిన ...

పెద్దారెడ్డి ఇంటిపై మ‌ళ్లీ సర్వే.. జేసీపై వైసీపీ ఆగ్రహం

పెద్దారెడ్డి ఇంటిపై మ‌ళ్లీ సర్వే.. జేసీపై వైసీపీ ఆగ్రహం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మ‌రో కొత్త వివాదం తెర‌పైకి వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక వైసీపీ క్యాడ‌ర్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం ...

అర్ధ‌రాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దాడి.. బంద‌రులో హైటెన్ష‌న్‌

అర్ధ‌రాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దాడి.. బంద‌రులో హైటెన్ష‌న్‌

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్‌ను విమ‌ర్శించినందుకు ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటిపై 100 మందికి పైగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ పెద్ద ఎత్తున దాడి చేశారు. తాళ్లపాలెం ...

బాబు ఆల‌యాల‌ను కూల్చింది మ‌ర్చిపోదామా..? బీజేపీ నేత‌ల‌కు పేర్ని నాని సెటైర్లు

బాబు ఆల‌యాల‌ను కూల్చింది మ‌ర్చిపోదామా..? బీజేపీ నేత‌ల‌కు పేర్ని నాని సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌, ఎంపీ పురందేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీపై హిందూ ...

మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సొంతూర్లకు చేర్చాలని వేడుకుంటూ బాధితులు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆహారం, సౌకర్యాలు ...

ఉగ్ర‌రూపం దాల్చిన‌ స‌ముద్రం.. ఉప్పాడ తీరంలో బీభ‌త్సం

ఉగ్ర‌రూపం దాల్చిన‌ స‌ముద్రం.. ఉప్పాడ తీరంలో బీభ‌త్సం

స‌ముద్రం ఉగ్ర‌రూపం దాల్చింది. విరుచుకుప‌డుతున్న కెర‌టాలు తీరంలో తీవ్ర అల‌జ‌డి సృష్టిస్తున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో సముద్రం మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఎగసిపడుతున్న కెరటాలు తీరప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. సుబ్బంపేట ...

యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం

యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం (Video)

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంపై జడ్పీటీసీలు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూరియా ...