ఏపీ పాలిటిక్స్
డిజిటల్ అటెండెన్స్ అసెంబ్లీలో ఉంది.. మండలిలో ఎందుకు లేదు?
శాసనసభలో డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం, అదే విధానాన్ని శాసనమండలిలో ఎందుకు అమలు చేయలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ ...
ఏపీలో బిల్ గేట్స్కు రాచమర్యాదలు.. విమర్శల వెల్లువ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆతిథ్యంతో రాష్ట్రానికి వచ్చారు. అయితే ఆయన పర్యటన రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరుపై ...
ఏపీలో మరో దారుణం.. ఏడేళ్ల బాలిక దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మహిళలు, చిన్నారులపై రాష్ట్రంలో ఏదో ఒకచోట ప్రతి నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఘటన ఆడబిడ్డల తల్లిదండ్రులకు భయాందోళన ...
బిల్ గేట్స్కు సుఖ వ్యాధులు.. టీడీపీ మీడియా కథనంపై చర్చ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్పై అమెరికాలో వెలుగులోకి వస్తున్న పాత పత్రాలు, ఆరోపణల నేపథ్యంలో మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా భావించే ఆంధ్రజ్యోతి పత్రిక ఈనెల 1న ప్రచురించిన ...
నిషేధం ఉన్నా.. కోటప్పకొండపై మద్యం వరద
కలెక్టర్ మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధం అని స్పష్టంగా ప్రకటించినా, కోటప్పకొండ పరిసరాల్లో మాత్రం పూర్తిగా భిన్న దృశ్యం కనిపించింది. ఉత్సవాలకు భారీగా వచ్చిన భక్తుల మధ్యే బహిరంగంగా ...
ఏపీకి బిల్ గేట్స్… సీఎం చంద్రబాబుతో చర్చలు
ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిల్ గేట్స్ రాష్ట్రానికి చేరుకొని నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. గన్నవరం వచ్చిన ఆయనకు నారా లోకేష్, ఇతర మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ...
నిన్న శ్రీశైలం.. నేడు శ్రీకాళహస్తి.. శివ భక్తుల ఆగ్రహం
రెండ్రోజుల క్రితం జరిగిన శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్, శివయ్య దర్శనం కోసం సామాన్య భక్తుల అవస్థలు పడిన ఘటన మరువక ముందే మహాశివరాత్రి పర్వదినం రోజు శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలోనూ భక్తులు చేదు అనుభవం ...
మహా శివరాత్రి.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాలు అంతటా ఓం ...
పెన్షన్ నుంచి గృహాల వరకూ… బడ్జెట్లో నిరాశేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా బడ్జెట్పై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంత నివాసం లేని నిరుపేదల సమస్యలపై స్పష్టత లేకపోవడాన్ని ...
ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్.. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి మళ్లీ అదృశ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టగా, ఇందులో భారీ ద్రవ్యలోటు, అప్పుల పెరుగుదల ప్రధాన ...















