ఏపీ పాలిటిక్స్

తుఫాన్ పున‌రావాస కేంద్రంలో పాముకాటు

తుఫాన్ పున‌రావాస కేంద్రంలో పాముకాటు

మొంథా తుఫాన్‌ (Montha Cyclone) తో భ‌యాందోళ‌న‌కు గురై పున‌రావాస కేంద్రాల‌కు (Rehabilitation Centers) వెళ్లిన ప్ర‌జ‌ల‌కు అక్క‌డా ర‌క్ష‌ణ క‌రువైంది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో మంగళవారం రాత్రి భయానక ఘటన ...

మోంథా తుఫాన్‌ బీభత్సం.. ఏపీలో భారీ వర్షాల ప్రభావం

మోంథా తుఫాన్‌ బీభత్సం.. ఏపీలో భారీ వర్షాల ప్రభావం

మోంథా తుఫాన్‌ (Montha Cyclone) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌  (Andhra Pradesh)లో విస్తృతంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. నిన్న, నేడు పలు జిల్లాల్లో వర్షాలు విరచిపడగా, అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ...

'ఏపీ ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో ఫేక్‌ వివరణ' - జర్నలిస్ట్ స్ట్రాంగ్‌ కౌంటర్‌

‘ఏపీ ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో ఫేక్‌ వివరణ’ – జర్నలిస్ట్ స్ట్రాంగ్‌ కౌంటర్‌

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి అనుకూల జ‌ర్న‌లిస్ట్‌  (Journalist)గా ముద్ర‌ప‌డి, గ‌తంలో త‌న బుక్ ఆవిష్క‌ర‌ణ‌కు చంద్ర‌బాబు (Chandrababu)ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించిన‌ కందుల‌ రమేష్(Ramesh) తాజాగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేసిన ...

బీఆర్ నాయుడే ఒప్పుకున్నాడు.. కేసులు పెట్టండి - భూమన

బీఆర్ నాయుడే ఒప్పుకున్నాడు.. కేసులు పెట్టండి – భూమన

టీటీడీ (TTD) గోశాల (Cow Shelter) వ్యవహారంపై వివాదం మళ్లీ రగిలింది. గ‌త ఏప్రిల్‌లో గోశాల గురించి వ్యాఖ్య‌లు చేసిన టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy)పై ఇటీవ‌ల ...

తీరాన్ని తాకిన 'మొంథా'.. తీర ప్రాంతంలో తుపాను బీభత్సం

తీరాన్ని తాకిన ‘మొంథా’.. తీర ప్రాంతంలో తుపాను బీభత్సం

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత ప్రజలను వణికించిన మొంథా తుపాన్ చివరికి తీరం తాకింది. ఈరోజు సాయంత్రం 7:40 గంటలకు తుఫాన్ అంతర్వేది–పాలెం మధ్య తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గడచిన ఆరు గంటలుగా ...

తుఫాన్ బీభత్సం.. ఏపీలో తొలి మరణం నమోదు

తుఫాన్ బీభత్సం.. ఏపీలో తొలి మరణం నమోదు

మొంథా (Montha) తుఫాన్ (Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో తీవ్రంగా కనిపిస్తోంది. మొంథా తుఫాన్ ఒక‌ మహిళ ప్రాణాల‌ను బ‌ల‌గొంది. దీంతో తొలి మ‌ర‌ణం న‌మోదైంది. తుఫాన్ కార‌ణంగా వేగంగా వీస్తున్న ...

'జ‌గ‌న్ సేవ‌ల‌ను మ‌ళ్లీ గుర్తుచేసిన మొంథా'

‘జ‌గ‌న్ సేవ‌ల‌ను మ‌ళ్లీ గుర్తుచేసిన మొంథా’

మొంథా (Montha) తుఫాన్ (Cyclone ) ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని వ‌ణికిస్తోంది. తుఫాన్ ఇవాళ రాత్రి 11 గంటలకు ఓడలరేవు-అంతర్వేది (Odalaravu–Antharvedi) మధ్యలో తీరం దాటే ఛాన్స్ ఉంది. అయితే తుఫాన్‌ ప్రభావంతో ...

జేసీకి భారీ షాకిచ్చిన ప్ర‌భుత్వం.. ఏఎస్పీ వైపే మొగ్గు

జేసీకి భారీ షాకిచ్చిన ప్ర‌భుత్వం.. ఏఎస్పీ వైపే మొగ్గు

తాడిపత్రి (Tadipatri) టీడీపీ (TDP) నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి కూట‌మి ప్రభుత్వం (Coalition Government) భారీ షాక్‌ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఇటీవ‌ల తాడిప‌త్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌద‌రి (Rohit Kumar ...

కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్‌.. 10 నంబ‌ర్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌

కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్‌.. 10 నంబ‌ర్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌

మొంథా (Montha) తుపాన్ (Cyclone) ప్రభావంతో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలు అలజడి సృష్టిస్తున్నాయి. కాకినాడ తీరానికి సమీపిస్తున్న తుఫాను కారణంగా వాతావరణం మరింత వేగంగా మారిపోతోంది. తుపాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ...

దూసుకొస్తున్న మొంథా తుఫాన్‌.. ప్రభావం మరింత తీవ్రం

దూసుకొస్తున్న మొంథా తుఫాన్‌.. ప్రభావం మరింత తీవ్రం

ఆంధ్ర‌రాష్ట్ర (Andhra State) వ్యాప్తంగా మొంథా తుఫాన్‌ (Montha Cyclone) ప్రభావం పెరుగుతోంది. తుఫాన్‌ ప్రస్తుతం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ-ఉత్తర దిశగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో ...