ఏపీ పాలిటిక్స్

సతీష్ కుమార్ మృతి కేసు.. సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేసిన పోలీసులు

సతీష్ కుమార్ మృతి కేసు.. సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేసిన పోలీసులు

తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. సతీష్ కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ ఘటన రాజకీయరంగంలో ఉద్రిక్తతను రేపుతోంది. ప్రతిపక్ష ...

రూ.350 కోట్ల భూ వివాదం.. జనసేనలో కోల్డ్ వార్!

రూ.350 కోట్ల భూ వివాదం.. జనసేనలో కోల్డ్ వార్!

అనకాపల్లి జిల్లాలో జ‌నసేన పార్టీ నేత‌ల‌ భారీ భూ వివాదం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 35 ఎకరాల విలువైన భూమిపై నెలకొన్న వివాదంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితుడు సురేష్ మరియు జనసేన ...

సతీష్ కుమార్‌ది ఆత్మ‌హ‌త్య కాదు.. - కుటుంబ సభ్యుల ఆవేదన

సతీష్ కుమార్‌ది ఆత్మ‌హ‌త్య కాదు.. – కుటుంబ సభ్యుల ఆవేదన

తిరుమల (Tirumala) పరకామణి (Parakamani) అక్రమాల కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న‌ టీటీడీ(TTD) మాజీ ఏవీఎస్ఓ (AVSO) సతీష్ కుమార్ (Satish Kumar) అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాడిపత్రి (Tadipatri) ...

టీటీడీ పరకామణి కేసులో కీల‌క వ్య‌క్తి అనుమానాస్పద మృతి

టీటీడీ పరకామణి కేసులో కీల‌క వ్య‌క్తి అనుమానాస్పద మృతి

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో పరకామణి అక్రమాల కేసు (Parakamani Illegalities Case)లో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ ఏవీఎస్‌ఓ, ప్రస్తుత రైల్వే రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ (Satish Kumar) ...

ప్ర‌తిప‌క్షం ఊదితే మ‌నం ఎగిరిపోతాం.. టీడీపీ నేత ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్షం ఊదితే మ‌నం ఎగిరిపోతాం.. టీడీపీ నేత ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు

మాజీ స్పీక‌ర్‌, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party–TDP) సీనియ‌ర్ సీనియ‌ర్ నాయ‌కుడు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు (Yanamala Ramakrishnudu) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తుని నియోజకవర్గ టీడీపీ విస్తృత‌స్థాయి సమావేశంలో యనమల చేసిన ...

tdp-credit-theft-ycp-counter-evidence-visakhapatnam-cii-summit

‘టాయ్ పార్క్‌’ క్రెడిట్ చోర్.. ఇదిగో మరో సాక్ష్యం! – వైసీపీ మరో బాంబ్

విశాఖ (Visakhapatnam)లో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ (CII Summit) నేపథ్యంలో పెట్టుబడుల విషయంపై టీడీపీ–వైసీపీ (TDP-YSRCP) మధ్య మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara ...

స్టార్టప్ స్టేట్‌గా ఏపీ స్థిరపడింది.. - కరణ్ అదానీ

అదానీ గ్రూప్ ఏపీకి కొత్త కాదు.. – కరణ్ అదానీ

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ...

ర్యాగింగ్ భూతానికి విద్యార్థి బ‌లి.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో దారుణం

ర్యాగింగ్ భూతానికి విద్యార్థి బ‌లి.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో దారుణం

శ్రీకాకుళం జిల్లా RGUKT (ఐఐఐటీ) క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య సంచలనం రేపింది. కాలేజీలోని సీనియర్ల దారుణ వేధింపులు, చిత్రహింసలు భరించలేక ఒక యువ విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందిన‌ ఘటన విద్యార్థి వర్గాల్లో తీవ్ర ...

విజయవాడలో దారుణం.. నడిరోడ్డులో భార్యపై క‌త్తితో దాడి

విజయవాడలో దారుణం.. నడిరోడ్డులో భార్యపై క‌త్తితో దాడి

విజయవాడ (Vijayawada)లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై క‌ట్టుకున్న‌ భార్య (Wife)పై కత్తి (Knife)తో దాడి చేసి అతి కిరాత‌కంగా పొడిచాడో భ‌ర్త‌. అంద‌రూ చూస్తుండ‌గా జ‌రిగిన ఈ దారుణ ...

ఆప‌రేష‌న్ అర‌ణ్య‌.. పవన్‌కు మిథున్ రెడ్డి కౌంటర్

ఆప‌రేష‌న్ అర‌ణ్య‌.. పవన్‌కు మిథున్ రెడ్డి కౌంటర్

చిత్తూరు జిల్లా మంగళంపేట భూములపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) చేసిన‌ ఆరోపణలతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. మంగళంపేట అటవీ భూములను పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆక్ర‌మించార‌ని ...