ఏపీ పాలిటిక్స్
ఏపీలో మావోయిస్టుల కలకలం.. 31 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మావోయిస్టుల (Maoists) చొరబాటు కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణం (Hidma Death) సంచలనంగా మారగా, ఆ వెంటనే విజయవాడ (Vijayawada)లో ...
మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం
అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) మారేడుమిల్లి (Maredumilli) అటవీప్రాంతం ఈ తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ (Encounter)తో కుదిపేసింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగిన ...
మంత్రి పేరుతో టీటీడీ నకిలీ లెటర్లు.. కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నకిలీ టీటీడీ లెటర్ల (TTD Letters) బాగోతం బయటపడింది. ఇప్పటికే కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై మద్యం, మాంసాహారం, మందుబాబుల హల్ చల్ వంటి ఘటనలు వెలుగుచూడగా, ...
19న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు
ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వం రైతులకు (Farmers) శుభవార్త చెప్పింది. ఈ నెల 19న రెండో విడత నిధులను జమ చేయనున్న నేపథ్యంలో, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ...
ఇమ్మిడి రవి అరెస్ట్.. స్పందించిన పవన్
తెలుగు సినిమా పైరసీ ప్రపంచాన్ని కుదిపేసిన iBomma నిర్వాహకుడి అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. హైదరాబాద్ పోలీసులు, ముఖ్యంగా సీపీ (CP) సజ్జనార్ (Sajjanar) ఆధ్వర్యంలో ...
వోల్ట్సన్.. కంపెనీ మూలధనం రూ.10 లక్షలు.. పెట్టుబడి రూ.1,504 కోట్లా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పరిశ్రమలకు భూ కేటాయింపులపై వివాదాలు ఆగడం లేదు. ఇటీవల ఊరుపేరు లేని ‘ఉర్సా’ (Ursa) కంపెనీ (Company)కి ప్రభుత్వం రాయితీలు అని జరిగిన రచ్చ జరిగిన నేపథ్యంలో, ఇప్పుడు ...
విశాఖ సీఐఐ సదస్సు.. కానరాని దిగ్గజాలు
విశాఖ సీఐఐ సమ్మిట్ (Visakha CII Summit). 40 సంవత్సరాల అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆధ్వర్యంలో విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహించిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శనివారం ముగిసింది. ...
హిందూపురంలో ఉద్రిక్తత.. వైసీపీ ఆఫీస్పై టీడీపీ దాడి (Videos)
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడికి దిగిన ఘటన పెద్ద దుమారానికి ...
లులూతో ఎంవోయూ.. పవన్ అభ్యంతరాలను పట్టించుకోరా?
రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న నిర్ణయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విశాఖలో మాల్ ఏర్పాటు, మల్లవెల్లి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం కూటమి ప్రభుత్వం లులూతో కొత్తగా ఎంవోయూ కుదుర్చుకుంది. అయితే ...















