ఏపీ పాలిటిక్స్

మొంథా జాగ్ర‌త్త‌..! తుఫాన్‌పై సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌

మొంథా జాగ్ర‌త్త‌..! తుఫాన్‌పై సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌

బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్ప‌డిన మొంథా (Montha) తుఫాన్ (Cyclone) ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) వైపున‌కు దూసుకొస్తోంది. ఇప్ప‌టికే తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాలకు వాతావ‌ర‌ణ శాఖ (Weather Department) హెచ్చ‌రిక‌లు జారీ ...

పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) పరకామణి (Parakamani) కేసులో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. ప‌ర‌కామ‌ణిలో చోరీ కేసు విచారణలో ఆలస్యం జరగకూడదని, సీఐడీ(CID) ...

నకిలీ మద్యం కేసులో కొత్త మ‌లుపు.. విచార‌ణ‌లో కీల‌క విష‌యాలు

నకిలీ మద్యం కేసు కొత్త మ‌లుపు.. విచార‌ణ‌లో కీల‌క విష‌యాలు

ఇటీవ‌ల ముల‌క‌ల‌చెరువు (Mulakalacheruvu), ఇబ్ర‌హీంప‌ట్నం (Ibrahimpatnam)లో వెలుగుచూసిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయ రాకెట్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ(TDP) నాయకులు జనార్ధన్ రావు (Janardhan ...

జోగి రమేష్‌ సత్యప్రమాణం.. చంద్ర‌బాబు, లోకేష్‌పై ఫైర్‌

జోగి రమేష్‌ సత్యప్రమాణం.. చంద్ర‌బాబు, లోకేష్‌పై ఫైర్‌

నకిలీ మద్యం (Fake Liquor) కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ(YSRCP) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) పెద్ద నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో ...

‘మొంథా’ తుఫాన్ ప్రభావం.. కాకినాడ తీరంలో హై అల‌ర్ట్‌

‘మొంథా’ తుఫాన్ ప్రభావం.. కాకినాడ తీరంలో హై అల‌ర్ట్‌

బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడి ప్రస్తుతం వేగంగా బలపడుతున్న ‘మొంథా’ (‘Montha’) తుఫాన్ (Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర ప్రాంతాలపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. వాతావ‌ర‌ణ శాఖ వివ‌రాల ...

అరకులో ఉద్రిక్తత.. మెడ‌కు ఉరి తాళ్ల‌తో గిరిజనుల ఆందోళన

అరకులో ఉద్రిక్తత.. మెడ‌కు ఉరి తాళ్ల‌తో గిరిజనుల ఆందోళన

అరకు (Araku) ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేఘాలకొండ (Meghalakonda) వ్యూ పాయింట్ (View Point) వద్ద ఎకో టూరిజం  (AP Tourism) పేరుతో అటవీశాఖ చేపడుతున్న చర్యలపై స్థానిక గిరిజనులు ...

ఆ 20 మంది మ‌ర‌ణానికి 'కూట‌మి క‌ల్తీ మ‌ద్య‌మే కార‌ణం'

ఆ 20 మంది మ‌ర‌ణానికి ‘కూట‌మి క‌ల్తీ మ‌ద్య‌మే కార‌ణం’

కర్నూలు (Kurnool) జిల్లా బస్సు ప్రమాదం (Bus Accident) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, వైసీపీ(YSRCP) జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి (S.V Mohan Reddy) ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ...

తుఫాన్ అలెర్ట్.. ఏపీని భయపెడుతున్న “మొంథా”

తుఫాన్ అలెర్ట్.. ఏపీని భయపెడుతున్న “మొంథా”

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను “మొంథా తుఫాన్” (Montha Cyclone) ముప్పు మేఘాల్లా కమ్మేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం (Bay-of-Bengal)లో కొనసాగుతున్న వాయుగుండం (Low-Pressure-System) వేగంగా బలపడుతూ దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 ...

బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజీలో షాకింగ్ విష‌యాలు

బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. ఆ 13 నిమిషాల్లో ఏం జరిగింది..?

కర్నూలు (Kurnool) జిల్లా కల్లూరు (Kalluru) మండలం చిన్నటేకూరు (Chinnatekur) సమీపంలో జరిగిన కావేరి ట్రావెల్స్ (Kaveri Travels) బస్సు ప్రమాదం (Bus Accident) ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో ...

న‌వంబ‌ర్ 2న ఎంపీ బాధితుల మీటింగ్‌.. చీఫ్ గెస్ట్ కొలికపూడి!

న‌వంబ‌ర్ 2న ఎంపీ బాధితుల మీటింగ్‌.. చీఫ్ గెస్ట్ కొలికపూడి!

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni), ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasarao)ల మధ్య వైరం రోజుకో కొత్త మ‌లుపు తీసుకుంటోంది. రూ. 5 కోట్ల‌కు ...