ఏపీ పాలిటిక్స్
భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్.. వైఎస్ జగన్ ట్వీట్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ కావడంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయిగా ...
పిక్చర్ క్లియర్ – బొజ్జలకు బిగుస్తున్న ఉచ్చు.. చంద్రబాబు వీడియో
జనసేన పార్టీ కార్యకర్త, వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసు గత రెండ్రోజులుగా కీలక మలుపులు తిరుగుతోంది. అయితే ఈసారి జనసేన మాజీ ఇన్చార్జ్ భర్త అనేక కీలక విషయాలను వెల్లడిస్తూ ...
భోగాపురం చేరుకున్న తొలి విమానం.. నెరవేరిన వైఎస్ జగన్ స్వప్నం (Video)
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో కీలక మైలురాయిని చేరుకుంది. భోగాపురం ఎయిర్పోర్టులో వాలిడేషన్ (టెస్ట్) ల్యాండింగ్గా తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ...
డ్రగ్స్ కేసులో ఏపీ కూటమి ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్
డ్రగ్స్ వద్దు బ్రో అంటుంటే.. ఏపీ కూటమి ఎమ్మెల్యే కుమారుడు ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ తీసుకుంటూ ...
రేపే భోగాపురంలో విమానం ల్యాండింగ్.. ఈ క్రెడిట్ జగన్దేనా..?
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కల సాకారానికి చేరువవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం తుదిదశకు చేరుకోగా, విమానాల రాకపోకలకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ నెల ...
ఆర్యవైశ్యులపై దాడులు.. కూటమి పాలనపై తీవ్ర ఆరోపణలు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యులపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆ సామాజిక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. “అధికారం మాది, మా వారే వ్యాపారాలు చేయాలి, మా మనుషులే ...
వరుస దారుణాలు.. టీటీడీ ప్రతిష్టను మంటగలిపేలా ‘కూటమి’ చర్యలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురంపై మందుబాబు వీరంగం సృష్టించిన ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను “”గా అభివర్ణించిన ఆయన, ...
తిరుపతిలో మహాపచారం.. ఆలయ గోపురంపై మందుబాబు హల్చల్
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన తిరుపతి నగరంలో మహా అపచారం చోటుచేసుకుంది. తిరుపతి పవిత్రతను కుదిపేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర ...
వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట లభించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ...















