ఏపీ పాలిటిక్స్
గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు గోవాలో వెళ్లిన తాడేపల్లిగూడెం (Tadepalligudem) యువకుడిపై దారుణంగా దాడి జరిగింది. డిసెంబర్ 29న తాడేపల్లిగూడెం చెందిన ఎనిమిది మంది యువకులు గోవా ట్రిప్ వెళ్లారు. ఆ రోజున ...
కక్ష లేదంటూనే జగన్ను దెబ్బకొట్టాలని బాబు కుట్ర.. సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. క్షక్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన ...
ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ...
అనంతలో విషాదం.. న్యూఇయర్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం నగర శివారులో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సంభవించిన విషాదం ఘటన అందరి మనసులను కలిచివేసింది. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన చిన్నతిప్పమ్మ (17) అనే విద్యార్థిని, ప్రైవేట్ ...
నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమైన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రుల పర్ఫామెన్స్ రిపోర్టులపై చర్చించే అవకాశం ఉన్నట్లు ...
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్.. అసలైన ఆలోచన ఎవరిది?
గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నుంచి పుట్టిందని టీడీపీ. ఇలా ...
పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీదనే మృతదేహం
పిఠాపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అది ఎలా అంటే సినిమా స్టార్, జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే. అలాంటి పిఠాపురంలో ...
ముగిసిన పేర్ని జయసుధ విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. న్యాయవాదుల సమక్షంలో పేర్ని జయసుధ విచారణ జరగింది. గోదాం ...
విద్యుత్ తీగలపై నాట్యం.. మద్యం మత్తులో వింత విన్యాసం
మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన హంగామా అంతాఇంతా కాదు. తప్పతాగి విద్యుత్ తీగలపై విన్యాసాలు చేశాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు ...















సినీ రంగంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై ఒక రకమైన భరోసా కలిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ, సీఎం చంద్రబాబు ...