ఏపీ పాలిటిక్స్
రాజ్యసభలో ఈ ఏడాది 73 ఖాళీలు.. ఏపీ నుంచి నలుగురు
దేశ రాజ్యసభలో ఈ ఏడాది మొత్తం 73 మంది ఎంపీలు రిటైర్ (73 Members of Parliament – MPs) కానున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం (Rajya Sabha Secretariat) పార్లమెంటరీ ...
Sankranti 2026: సంక్రాంతి సంబరాలు.. బరిలో దిగే ‘పందెం కోళ్లు’ ఎన్ని రకాలో తెలుసా?
తెలుగు వారి పండుగలలో సంక్రాంతి (Sankranti Festival) అగ్రస్థానంలో ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఈ పండుగను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రైతులు పండించిన పంట ఇంటికి ...
విషయం వీక్.. పబ్లిసిటీ పీక్ – చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర విమర్శలు
ఒక్క పాస్పుస్తకం (Land Passbook) ఇవ్వడానికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లడం చూస్తే.. ప్రజాధనం ఎలా వృథా అవుతోందో అర్థమవుతోందని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. టీడీపీ అధినేత, సీఎం ...
వివాదం పుట్టించి.. మళ్లీ చర్చించేది మీరేనా..?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (Rayalaseema Lift Irrigation)పై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ”రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని నేను అడిగా, చంద్రబాబు ...
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో టీటీడీకి రాజీనామా చేస్తున్నా – జంగా
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) (TTD) బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara ...
భోగాపురం లో రైతుల ఇళ్ల తొలగింపు.. రైతుల ఆందోళన
విజయనగరం (Vizianagaram) జిల్లాలోని భోగాపురం (Bhogapuram) మండలం బైరెడ్డి పాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో రైతుల ఇళ్ల తొలగింపు (Demolition of Farmers’ Houses) తీవ్ర గందరగోళానికి దారి ...
మెడకు ఉరితాడు, చేతిలో పవన్ ఫోటోతో గిరిజనుల నిరసన
విజయనగరం (Vizianagaram) జిల్లా బొబ్బిలి (Bobbili) మండలం కృపావలస గ్రామంలోని గిరిజనులు (Tribal People) వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ.. ...
కోడిని కోశారని వైసీపీ కార్యకర్తలపై కేసు (Video)
మాజీ సీఎం పుట్టిన రోజు సంబరాల్లో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) పుట్టిన రోజు ...
రెండో విడత భూసేకరణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
అమరావతిలో రెండో దశ భూసమీకరణ (Second Phase Land Pooling)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి ...















‘రేవంత్ వ్యాఖ్యలకు మేము జవాబు చెప్పం’
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని (Rayalaseema Lift Irrigation Project) తామే ఆపించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) స్పందించారు. ...