ఏపీ పాలిటిక్స్

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ సర్కారు విజయవాడ, వైజాగ్ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించేందుకు ప్రతిపాదనలు ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫ్లై ఓవర్‌పై మెట్రో రైలు కోసం ...

మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ‌.. త‌ల్లిదండ్రుల అస‌హ‌నం

మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ‌.. విద్యార్థుల‌ త‌ల్లిదండ్రుల అస‌హ‌నం

గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది. పీజీ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు నేప‌థ్యంలో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కౌన్సిలింగ్‌లో లోపాలు ఉన్న‌ట్లు ...

బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. - జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. – జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేతలపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవ‌త్స‌రం ...

రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?

రైతులకు రూ.20 వేల సాయం.. ఎప్పుడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక పెద్ద కసరత్తు మొదలుపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రైతులకు రూ.20,000 సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పథకం కింద, PM కిసాన్ ...

మండపేటలో రేవ్‌ పార్టీ.. యువ‌తులు, హిజ్రాల‌తో అశ్లీల నృత్యాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొంత‌కాలంలో రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ విప‌రీతంగా విస్త‌రిస్తోంది. మొన్న జ‌న‌సేన నేత బ‌ర్త్‌డే వేడుక‌ల సంద‌ర్భంగా, నిన్న ఫెర్టిలైజ‌ర్స్ షాప్ య‌జ‌మానులు, ఇవాళ మండ‌పేట‌లో ఇలా రేప్ పార్టీ ఉదంతాలు ...

2 ఎకరాల నుంచి రూ.931 కోట్లు ఎలా? - రోజా ప్రశ్న

2 ఎకరాల నుంచి రూ.931 కోట్లు ఎలా? – రోజా ప్రశ్న

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత సంపన్న సీఎంగా గుర్తింపు పొందిన సంగతి ఇటీవలే ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా వెలుగుచూసింది. అయితే, ఈ విషయంపై మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్ర ...

అర్జున, ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు

అర్జున, ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు

అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖ‌కు చెందిన జ్యోతి యర్రాజీని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ అభినందించారు. జ్యోతి తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తెచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ...

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...

తల్లికి వందనం ఈ విద్యా సంవ‌త్స‌రం లేన‌ట్లే.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

‘తల్లికి వందనం’ ఈ విద్యా సంవ‌త్స‌రం లేన‌ట్లే.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి కోసం ప్రత్యేకంగా రూ.15,000 అందించనుంది. స‌చివాల‌యంలో సీఎం ...

గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు

గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు

వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. త‌న‌పై న‌మోదైన హ‌త్యాయ‌త్నం కేసును కొట్టివేయాల‌ని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. గౌత‌మ్‌రెడ్డి అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రించిన ...