ఏపీ పాలిటిక్స్
బన్నీ పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్
పుష్ప2 సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. బన్నీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారన్న రూమర్ చక్కర్లు కొడుతుంది. అందుకే ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ...
వీరుడా, ఇక సెలవు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీర జవాన్ సుబ్బయ్య తన ప్రాణాలను పణంగా పెట్టి 30మంది సైనికుల ప్రాణాలను కాపాడి వీర మరణం పొందారు. సుబ్బయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పలలో ...
మరోసారి రాజ్యసభకు మెగాస్టార్?
మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు ఎంపిక అవుతారని చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే, చిరంజీవి స్వయంగా ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న ఉద్దేశ్యం లేకపోయినా, బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ...
ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఇచ్చారు. వచ్చే 3 నెలల్లో ...
అవంతి శ్రీనివాస్పై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాసరావు)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. “నీ సానుభూతి కూటమి అవసరం లేదు. నిన్ను రాజకీయంగా ఎదగనిచ్చిన చిరంజీవి కుటుంబానికి ...
తుపాను ప్రభావం.. శ్రీవారి భక్తులకు తప్పని ఇబ్బందులు
తిరుపతి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో గత రాత్రి నుంచి తిరుపతి నగరం, తిరుమల ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాల ధాటికి ...
హెల్మెట్ ధరించాల్సిందే.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. ఇటీవలే ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు, మూడు నెలలలో 667 మంది ...
వైసీపీకి మరో షాక్.. అవంతి రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కీలక నేతలు పార్టీని వీడిపోగా.. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ...
జనంలోకి జగన్.. కూటమి తీరుపై వరుస ఆందోళనలు
కూటమి పాలనలో ప్రజలు పడుతున్న సమస్యలపై పోరాటానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. తాను నిత్యం జనంలో ఉండేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం ...
నేడు చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవు.. ఎందుకంటే
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించారు. ఇన్చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల ...















