ఏపీ పాలిటిక్స్
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ జారీ.. – ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో, ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రారంభం ...
బాబు అధికారంలో ఉంటే దళితులకు రక్షణుండదు.. – మాజీ డిప్యూటీ సీఎం
వైసీపీకి ఓటు వేశారనే కక్ష్యతో కూటమి పార్టీలు దళితవాడలను తగలబెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఇది భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. గంగాధర ...
లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 25 ...
రాజకీయాలపై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
సావిత్రి బాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ (BCY) నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రేణూ దేశాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ...
అచ్చెన్న తమ్ముడికి బంపర్ ఆఫర్.. మళ్లీ ప్రభుత్వ కొలువు
కూటమి పాలనలో వింత సంఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం రిటైర్ అయిన మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడికి మళ్లీ ప్రభుత్వ కొలువు వచ్చింది. రిటైర్ అయ్యాక కూడా ప్రభాకర్కు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఉద్యోగమిచ్చింది. ...
కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజమేనా?
వైసీపీ హయాంలో తనపై నమోదైన కేసులను క్లోజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను కొద్దిరోజులుగా ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలుస్తోంది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న ...
కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ...
సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ ఫైర్
ఏపీలో ఎస్సీ వర్గీకరణను కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్రంగా ఖండించారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో లేని వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాల ...
సజ్జల భూకబ్జా ఆరోపణల్లో నిజమెంత..? ఇదిగో క్లారిటీ
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గత రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...















జేసీ వ్యాఖ్యలకు మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్
టీడీపీ నేత JC ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పదన వ్యాఖ్యలకు హీరోయిన్, బీజేపీ నేత మాధవీలత తీవ్రంగా స్పందించారు. ఆ వయసు అయిపోయిన మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు.. ఆయనకు సపోర్ట్ ...