ఏపీ పాలిటిక్స్
ఏపీలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందా? నిజం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.700 కోట్ల భూముల స్కామ్ జరిగిందని, దీంట్లో వైసీపీ బడా నేతలతో పాటు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి, ఆమె భర్త శ్రీకాంత్ కూడా ...
శుష్క వాగ్దానాలు ఎందుకు? చంద్రబాబుపై శ్యామల తీవ్ర విమర్శలు
ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి ...
డబ్బులు ఇస్తేనే వైద్య సేవలు కొనసాగించగలం.. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్
ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, బకాయిలు విడుదల చేస్తేనే ఉచిత వైద్య సేవలను కొనసాగిస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ASHA) ప్రతినిధుల బృందం తీర్మానించింది. ...
విశాఖ స్టీల్ ప్లాంట్.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పలు కీలక డిమాండ్లు చేశారు. విశాఖ పర్యటనకు వచ్చే ముందు ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ...
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన మధ్యాహ్న భోజనం పథకాన్ని నేడు ప్రారంభించింది. ఈ పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ ...
స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోండి..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు పలు డిమాండ్లను లేవనెత్తారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని మనం డిమాండ్ ...
ముచ్చెర్లలో 100 శాతం టీడీపీ సభ్యత్వం పచ్చి అబద్ధం – గుడివాడ అమర్
అనకాపల్లి జిల్లా ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గ్రామంలో 1400 మంది ...
ఇంతకన్నా మోసం ఉంటుందా? – బాబుకు జగన్ ఆరు ప్రశ్నలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ వాగ్దానాలను తూటాలుగా మార్చుకుని జగన్ ఆరు ప్రధాన ప్రశ్నలు చంద్రబాబుపై సంధించారు. తల్లికి వందనం ...
ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా అనిత పీఏ అవినీతి బాగోతంపై ఆరోపణల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి పీఏ జగదీష్ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతల ...
నాటుకోళ్లపై వైరస్ శాపం.. పందెం కోళ్ల పరిస్థితి?
సంక్రాంతి పండుగ సమీపించడంతో పందెం కోళ్లకు డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. కానీ, ఈ ఏడాది నాటుకోళ్ల పాలిట అంతుచిక్కని వైరస్ మహమ్మారిగా మారింది. పెంపకం దారులు సంక్రాంతి ప్రత్యేకంగా సిద్ధం చేసిన పందెం ...















