ఏపీ పాలిటిక్స్
పరాభవం తప్పదని దద్దమ్మ పనులు
కూటమి ప్రభుత్వంపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వేములలో పోలీసులు తనను అడ్డుకున్న అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయ్యాయి. ...
రైతు పోరు.. వైసీపీ నేతలపై పోలీసుల ఆంక్షలు
పోలీసుల ఆంక్షలు, అరెస్టుల నడుమ రైతుల పక్షాన వైసీపీ నేతల పోరాటం కొనసాగుతోంది. అన్నదాత సమస్యలపై పోరాటానికి సిద్ధమైన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కలెక్టర్లకు వినతిపత్రం అందించేందుకు ఇంటి నుంచి ...
రోడ్లపై భగవద్గీత విక్రయిస్తారా..? వివాదాస్పదంగా టీడీపీ ఎమ్మెల్యే తీరు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో రోడ్లపై భగవద్గీత పుస్తకాల విక్రయాలను చేపట్టిన సభ్యులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదానికి ...
‘కూటమి’పై వైసీపీ పోరాటం స్టార్ట్
వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటాన్ని మొదలెట్టింది. మొదటగా అన్నం పెట్టే రైతుల తరఫున గళం విప్పింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రైతులకు కనీస ...
వేములలో ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై దాడి
సాగునీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద కవరేజీ చేస్తున్న మీడియా ...
6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా? – వైసీపీ ప్రశ్న
‘తల్లికి వందనం’ పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15,000 అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా తల్లికి ...
బన్నీ పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్
పుష్ప2 సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. బన్నీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారన్న రూమర్ చక్కర్లు కొడుతుంది. అందుకే ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ...















పవన్ కల్యాణ్పై శ్యామల సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో నిర్వహించిన రైతుకు అండగా వైసీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన శ్యామల.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ...