ఏపీ పాలిటిక్స్

ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌గా మార్చొద్దు.. - కూట‌మికి మాజీ మంత్రి హెచ్చ‌రిక‌

ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌గా మార్చొద్దు.. – కూట‌మికి మాజీ మంత్రి హెచ్చ‌రిక‌

టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆరోపించారు. ...

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 7200 బ‌స్సులు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 7200 బ‌స్సులు

సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పండుగకు ప్ర‌యాణికుల‌ను సొంతూళ్లకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సమయంలో ...

అరకులోయకు సుప్రీం న్యాయమూర్తులు.. ప్ర‌త్యేక ప‌ర్య‌ట‌న‌

అరకులోయకు ‘సుప్రీం’ న్యాయమూర్తులు.. ప్ర‌త్యేక ప‌ర్య‌ట‌న‌

అరకులోయ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడి పర్వతాలు, పాలధార జలపాతాలు, చల్లని మంచు కొండలు, పచ్చని కాఫీ తోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది పక్కా గమ్యం. ఈ ...

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ అరెస్టు..

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ అరెస్టు..

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డిని పోలీసులు పులివెందులలో అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిందితుడిగా ఆయనను చేర్చారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రాఘవరెడ్డికి బెయిల్ ...

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఓ స్వ‌తంత్ర‌ సంస్థ నిర్వ‌హించిన సర్వే సంచ‌ల‌నంగా మారింది. ఏడు నెల‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వ ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, గ‌త-ప్ర‌స్తుత ...

గ్రామ‌స్థుల ఆందోళ‌న‌తో.. లోకేష్ ముచ్చెర్ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు?

గ్రామ‌స్థుల ఆందోళ‌న‌తో.. లోకేష్ ముచ్చెర్ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు?

ఏపీ మంత్రి నారా లోకేష్ ముచ్చెర్ల ప‌ర్య‌ట‌న‌ను అనూహ్యంగా ర‌ద్దు చేసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఇటీవ‌ల మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌పై గ్రామ‌స్థుల నుంచి తీవ్ర వ్య‌తిరేక రావ‌డ‌మే ప‌ర్య‌ట‌న ర‌ద్దుకు కార‌ణంగా తెలుస్తోంది. ...

కాంతిరాణా, విశాల్ గున్నీలకు బెయిల్

కాంతిరాణా, విశాల్ గున్నీలకు బెయిల్

ముంబై నటి జెత్వానీపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఏసీపీ హనుమంతరావు ఇతర పోలీసు ...

కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా.. - ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌క‌ట‌న‌

కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా.. – ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌క‌ట‌న‌

కాకినాడ సీ పోర్టు అమ్మ‌కంపై విచార‌ణ‌కు హాజ‌రైన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆరు గంట‌ల‌కు పైగా విచారించింది. విచార‌ణ అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ సాయిరెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ...

'గేమ్ ఛేంజ‌ర్' మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

‘గేమ్ ఛేంజ‌ర్’ మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వ‌స్తూ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్‌ల కుటుంబాల‌ను వైసీపీ నేత‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ప‌రామ‌ర్శించారు. మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్ చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పించిన ...

కుప్పం అభివృద్ధి నా లక్ష్యం - సీఎం చంద్ర‌బాబు

కుప్పం అభివృద్ధి నా లక్ష్యం – సీఎం చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడురాష్ట్ర అభివృద్ధిపై తన ప్రత్యేక దృష్టిని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కఠిన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ...