ఏపీ పాలిటిక్స్

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ...

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు షాక్!

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు షాక్!

సంక్రాంతికి విడుద‌ల కానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల అనుమ‌తులు ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపు పెద్ద చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ...

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ను ఇంట‌ర్న‌ల్‌గానే నిర్వ‌హించాల‌ని, బోర్డు ...

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. - వైసీపీ ట్వీట్‌

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. – వైసీపీ ట్వీట్‌

నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేసే ప్రాజెక్టుల‌న్నీ త‌మ హ‌యాంలో సాధించిన‌వేన‌ని, ఆ ప్రాజెక్టుల‌న్నీ కూట‌మి ప్ర‌భుత్వం త‌న ఖాతాలో వేసుకుంటోంద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ట్వీట్ ...

అప్పుడు వ‌ద్దు.. ఇప్పుడు ముద్దా..? - బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుపై య‌న‌మ‌ల లేఖ‌ వైర‌ల్

అప్పుడు వ‌ద్దు.. ఇప్పుడు ముద్దా..? – బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుపై య‌న‌మ‌ల లేఖ‌ వైర‌ల్

విశాఖ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కాకినాడ‌లో ఏర్పాటు చేసే బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుకు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఓ లెట‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ లెట‌ర్ టీడీపీ సీనియ‌ర్ ...

సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు

సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు

మావోయిస్టుల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక భద్రతా బృందం (SSG)లో మార్పులు చేసి, అదనపు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ...

నేడు నెల్లూరు జిల్లాలో నేత‌ల‌తో వైఎస్ జగన్ భేటీ

నేడు నెల్లూరు జిల్లా నేత‌ల‌తో వైఎస్ జగన్ కీల‌క‌ భేటీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (బుధవారం) నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైరపర్సన్‌లు హాజరయ్యే అవకాశం ...

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి ...

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? - చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? – చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నీరుగారుస్తూ, ప్ర‌జ‌లకు ఉచిత వైద్యం అంద‌కుండా చంద్ర‌బాబు స‌ర్కార్ తాత్సారం చేస్తోంద‌ని వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. ...

చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? - మాజీమంత్రి ప్ర‌శ్న‌

చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? – మాజీమంత్రి ప్ర‌శ్న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తుంద‌ని ఆరోపిస్తూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ...