ఏపీ పాలిటిక్స్
వైసీపీ కార్యకర్తల ఇళ్లకు ఇనుప కంచెలు.. నెల్లూరులో సంచలనం
మంచి ప్రభుత్వమని కూటమి పార్టీలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తలకు కూటమి పార్టీల నాయకుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ...
ఫైబర్ నెట్ రచ్చ.. ఎండీపై బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల ప్రెస్మీట్ పెట్టి ముగ్గురు అధికారులపై ఆరోపణలు చేసిన జీవీరెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, అధికార ...
టీడీపీకి బిగ్ షాక్.. జీవీ రెడ్డి రాజీనామా
తెలుగుదేశం పార్టీకి జీవీ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా జీవీ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీడీపీ జాతీయ అధికార ...
అసెంబ్లీ సమావేశాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో ఆందోళన ...
ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఖాళీలకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 3న ...
సీఎం పేరు తప్పుగా పలికిన గవర్నర్.. (వీడియో)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్కు స్పీకర్, మండలి చైర్మన్, సీఎం స్వాగతం ...
అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. వైసీపీ సభ్యులతో పాటు వైఎస్ జగన్ సభకు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి అని వైసీపీ సభ్యులు డిమాండ్ ...
రోడ్ల మీద అభ్యర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్లో మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫొటో వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టగా, విద్యా శాఖ మంత్రి లోకేశ్ దుబాయ్లో జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ ...
పవన్కు అస్వస్థత.. నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణంగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో ఆయన అపోలో ఆస్పత్రిలో పవన్ వైద్య పరీక్షలు ...
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...















