ఏపీ పాలిటిక్స్
జనసేన నేత ఫిర్యాదు.. పోసాని అరెస్ట్ (వీడియో)
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో ఆయన నివాసంలో బుధవారం రాత్రి ఏపీ పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ...
వంశీ కేసులో వైసీపీ సంచలన వీడియో
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో వైసీపీ సంచలన వీడియో బయటపెట్టింది. టీడీపీ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్థన్ను కిడ్నాప్ చేశారనే అభియోగంతో ఈనెల 13వ తేదీన ...
పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం
పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాట్లు, సేవలను ...
“జాకీ’’ల మధ్య నలిగిపోయిన లోకేష్
తెలుగుఫీడ్ డెస్క్: ముఖ్యమంత్రి కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను చట్టసభల సాక్షిగా తదుపరి నాయకుడిగా, భవిష్యత్తు వారసుడిగా చిత్రీకరించడానికి వేసిన వ్యూహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మంగళవారం నాడు శాసనమండలి సాక్షిగా లోకేష్ ...
మహాశివరాత్రి శుభాకాంక్షలు
పవిత్రమైన మహాశివరాత్రి రోజున పరమశివుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరి ఎల్లప్పుడూ ఉండాలని, శివపార్వతుల ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని మా తెలుగు ...
వైసీపీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వొచ్చు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవచ్చని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నా, అసెంబ్లీలో వైసీపీ ఒక్కటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష ...
ఆధారాలివిగో.. లోకేశ్ వ్యాఖ్యలకు ‘వైసీపీ ట్రూత్ బాంబ్’ వైరల్
శాసనమండలిలో యూనివర్సిటీ వీసీలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్లకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. యూనివర్సిటీల వీసీలు, కార్పొరేషన్ చైర్మన్లను బెదిరించి రాజీనామా చేయించారని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ ...
చంద్రబాబు రాజకీయాలకు ఇద్దరు బలి
చంద్రబాబు ఫక్తు రాజకీయాలకు ఇద్దరు బలయ్యారు. ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి కాగా, మరొకరు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్. గత ఐదేళ్లు ...
సహనం కోల్పోయి.. ”అరేయ్, రా, బై” అంటూ లోకేశ్ చిందులు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి సభలో మాట్లాడారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలో విషద ఘటన చోటుచేసుకుంది. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన అటవీ ప్రాంతంలోని ఆలయం వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మల్లేశ్వరాలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ...















