ఏపీ పాలిటిక్స్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

జనసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగబాబును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థిగా ...

'పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ' - జగన్

‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ – జగన్ (Video)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఏపీ బ‌డ్జెట్‌పై మాజీ సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ప్రెస్‌మీట్ ...

ఏపీలో పరువు హత్య.. కూతురిని చంపేసి శ‌వానికి నిప్పు

ఏపీలో పరువు హత్య.. కూతురిని చంపేసి శ‌వానికి నిప్పు

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్‌ మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి తన కన్న కూతురిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంతకల్‌కు చెందిన రామాంజ‌నేయులు ...

అమాత్య అవ‌కాశం చేజార్చారు?.. నిరాశ‌లో మెగా బ్ర‌ద‌ర్‌!

అమాత్య అవ‌కాశం చేజార్చారు?.. నిరాశ‌లో మెగా బ్ర‌ద‌ర్‌!

జనసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు నాగబాబు ఎమ్మెల్సీ రేసు నుంచి త‌ప్పుకున్నారు. ఈ వార్త ప్ర‌స్తుతం కూట‌మి పార్టీల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మంత్రి అవుతాన‌ని ఆశ‌లు ...

నేడు వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ప్రెస్‌మీట్‌

నేడు వైఎస్ జ‌గ‌న్ కీల‌క‌ ప్రెస్‌మీట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు మీడియా ముందుకు రానున్నారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ నిర్వ‌హించ‌నున్న మీడియా స‌మావేశం ...

ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహ‌లం

ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహ‌లం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీల‌కు ఖాళీలు ఏర్ప‌డ్డాయి. ఎమ్మెల్యేల‌ సంఖ్యాబ‌లం ప్ర‌కారం ఈ ఐదు ...

ప‌వ‌న్ పీఏ నుంచి ఫోన్లు.. - ల‌క్ష్మి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ప‌వ‌న్ పీఏ నుంచి ఫోన్లు.. – ల‌క్ష్మి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు ల‌క్ష్మి సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కిర‌ణ్ రాయ‌ల్ నుంచి త‌న‌కు రావాల్సిన న‌గ‌దు వ‌చ్చేంత వ‌ర‌కు పోరాటం ఆప‌న‌ని స్ప‌ష్టం ...

హాల్ టికెట్ ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో చెల‌గాటం

హాల్ టికెట్ ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో చెల‌గాటం

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఓం ఎస్వీవీ జూనియర్ కాలేజ్ చేసిన వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో ప‌డేసింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన తర్వాత కూడా ...

'త్వ‌ర‌లో డీఎస్సీ'.. ఈసారైనా నోటిఫికేష‌న్‌ వ‌చ్చేనా..?

‘త్వ‌ర‌లో డీఎస్సీ’.. ఈసారైనా నోటిఫికేష‌న్‌ వ‌చ్చేనా..?

ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ...

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భక్తుల్లో భయాందోళన

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భక్తుల్లో భయాందోళన

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత కనిపించింది. మంగళవారం తెల్ల‌వారుజామున‌ 1 గంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలోకి వచ్చి, ...