ఏపీ పాలిటిక్స్
టీడీపీ సెంట్రల్ ఆఫీసులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. వీడియో వైరల్
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఆఫీస్లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ముందు ఓ వ్యక్తి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం రేపింది. టీడీపీ ...
MP చిన్నీకి చుట్టుకుంటున్న ‘ఉర్సా’ ఉచ్చు.. – నాని సంచలన లేఖ
విశాఖలో ఐటీ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థకు విశాఖపట్నంలో భూమిని కేటాయించడం పట్ల మాజీ ఎంపీ నాని ...
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబైకి చెందిన నటి జెత్వానీ కేసులో ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ...
మద్యం వద్దంటే కేసు.. ఏంటో ఈ వింత
గుంటూరు (Guntur) లో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంది. బాధితులపైనే కేసు (Case) నమోదు చేయడం సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం (Coalition Government) ఏర్పడిన తరువాత మద్యం షాపులు (Liquor Shops) ప్రైవేట్ ...
మహాపచారం.. అరుదైన తాబేళ్ల మృతి, గుట్టుచప్పుడుగా దహనం
నిర్వహణ లోపమో, అలవాటుగా మారిన నిర్లక్ష్య ధోరణో కానీ.. ఏపీ (Andhra Pradesh) లోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో (Spiritual Shrines) వరుసగా జరుగుతున్న సంఘటనలు కూటమి ప్రభుత్వానికి అపకీర్తి (Disrepute) తెచ్చిపెడుతున్నాయి. పవిత్రమైన ...
రేపు విచారణకు వస్తా.. రాజ్ కసిరెడ్డి సంచలన ఆడియో
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మద్యం కేసు (Liquor Case)లో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి (Kasireddy Rajasekhar Reddy) మరో సంచలన ఆడియో (Audio) విడుదల చేశారు. రేపు తాను ...
Vinukonda : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
క్రీడా మైదానంలో ఆహ్లాదంగా సాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఒక్కసారిగా విషాదంగా మారింది. పల్నాడు జిల్లా (Palnadu District) వినుకొండ (Vinukonda)లో క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) నిర్వహిస్తున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో పాల్గొన్న ...
అప్పుడే పుట్టిన కంపెనీకి వేల కోట్ల విలువైన భూమి.. ఉర్సా వెనకున్నది ఎవరు..?
కంపెనీ (Company) పుట్టి రెండు నెలలే. అదీ రూ.10 లక్షల క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్తో మొదలైన కంపెనీ, రెండు తెలుగు రాష్ట్రాలలోని రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుంది..? కనీసం ఫోన్ ...
తిరుమల భవనం ఖాళీ చేయండి.. టీటీడీ నోటీసు
విశాఖపట్నం (Visakhapatnam) లోని ప్రముఖ శారదాపీఠానికి (Sharada Peetham) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నోటీసులు (Notices) జారీ చేసింది. తిరుమలలో శారదాపీఠం నిర్వహిస్తున్న మఠం భవనాన్ని (Monastery Building) ఖాళీ చేసి ...
వర్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన
వక్ఫ్ బోర్డు బిల్లు (Waqf Board Bill)ను వ్యతిరేకిస్తూ ముస్లింల జాయింట్ యాక్షన్ కమిటీ (Muslim JAC) ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేట (Chilakaluripet) లో శాంతి ర్యాలీ నిర్వహించారు. చౌత్రా సెంటర్ (Chowtra ...















