
Telugu Feed
టీడీపీలోకి ఆళ్ల నాని? తెలుగు తమ్ముళ్లలో విభేదాలు
అధికారం కోల్పోయిన వెంటనే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం. రేపు అమరావతిలో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన టీడీపీ కండువా ...
ఏడాదిలో 1,27,208 కోట్ల అప్పు.. అసెంబ్లీలో హరీశ్ రావు సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో రూ.1,27,208 కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా హరీశ్ రావు ...
గన్నవరంలో రాష్ట్రపతికి ఘనస్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు ...
రోహిత్ రిటైర్మెంటా..? అసలేం జరుగుతుంది?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై భిన్న స్వరాలు వినపడుతున్నాయి. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 10 పరుగులకే ఔటైన రోహిత్, దానికి తగినట్లుగా ...
మంచు నిర్మల సంచలన లేఖ.. మనోజ్ ఫిర్యాదులో నిజానిజాలు ఏంటీ?
ప్రముఖ నటుడు మోహన్బాబు కుటుంబ వివాదం రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. నిన్నటి వరకు కుటుంబ కలహాలు, ఆస్తి, యూనివర్సిటీ, జర్నలిస్టుపై దాడి, లైసెన్డ్స్ గన్స్ సరెండర్, మోహన్బాబు అరెస్టు వంటి వార్తలు ...
జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చర్చ
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...
మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం
మణిపూర్ రాష్ట్రంలో కుకీ-మైటీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం సమీపంలో మోర్టార్ బాంబు కనిపించడం రాష్ట్రంలో మరింత కలకలం సృష్టించింది. ...
జార్జియాలో విషాదం.. 11 భారతీయులు దుర్మరణం
జార్జియాలోని గూడౌరిలోని ప్రసిద్ధి చెందిన స్కై రిసార్ట్ ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో 12 మంది మృతిచెందగా అందులో 11 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల డిసెంబర్ 14న ...
‘పేదలకు అన్నం, నాకే అన్నం లేకుండా చేశారు’ – పిఠాపురం కాంట్రాక్టర్ ఆవేదన
పిఠాపురం మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు (సత్తిరాజు) దివాణం తన ఆవేదన వ్యక్తం చేశారు. “పేదలకు అన్న క్యాంటీన్లు నిర్మించా, కానీ నాకే అన్నం లేకుండా చేస్తున్నారు” అంటూ కలెక్టర్తో పాటు అధికారులపై తీవ్ర ...















