
Telugu Feed
అల్లు అర్జున్కు కాలు పోయిందా, కన్ను పోయిందా..? – సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్కు పెద్ద షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మాట్లాడిన ఆయన, బెనిఫిట్ షోలకు, టిక్కెట్ల ధరల పెంపునకు ఇకపై అనుమతి ఇవ్వబోనని స్పష్టం చేశారు. ...
రేవతి కుటుంబానికి ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సాయం.. ఎంతంటే..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా నిలుస్తూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి తన ...
ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తాం.. జడేజా ధీమా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు సిరీస్లు గెలుచుకున్న టీమిండియా, ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ధీమా ...
కెనడా రాజకీయాల్లో ఉత్కంఠ.. ట్రూడోకు ఎన్డీపీ గట్టి షాక్!
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు కఠిన సమయం ఎదురవుతోంది. నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో కెనడా ...
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్వభావం జగన్కే సొంతం.. – సజ్జల
గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...
‘ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం’.. అసెంబ్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని, అందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అన్నారు. బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల ...
అసెంబ్లీకి కేటీఆర్.. సభలో రాజీనామా వ్యాఖ్యలు
ఫార్ములా ఈ-రేస్ కేసులో హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సభలో జరిగిన చర్చలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ...
ఉచిత బస్సు పథకం మాటలకే పరిమితమా..? వైఎస్ షర్మిల ప్రశ్న
ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...
వారికి బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగుల వేతనాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీచేసింది. గ్రామ, వార్డు ...















కూటమి ప్రభుత్వానికి ఆర్కే రోజా బహిరంగ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తిరుపతి జిల్లా నగరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని కూటమి ...