
Telugu Feed
కొత్త రూపంతో తెలంగాణ పోలీస్ లోగో.. మార్పులివే!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనదైన మార్క్ పరిపాలనతో ముందుకు సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా మారుస్తూ తన ముద్ర వేసుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం ...
గుంటూరులో సినిమా డైరెక్టర్పై దాడి.. వీడియో వైరల్
టాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై జరిగిన దాడి సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన సినిమా సక్సెస్ టూర్లో భాగంగా గుంటూరు శివ థియేటర్ వద్ద జరిగింది. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ...
చైనాలో కొత్తగా 200 జైళ్లు.. జిన్పింగ్ ఆదేశాల వెనుక కథ ఏమిటి?
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దేశవ్యాప్తంగా కొత్తగా 200 జైళ్లను నిర్మించాలని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ జైళ్ల నిర్మాణం ప్రభుత్వ విధేయతలో లేని వ్యక్తులు, అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు అన్నమాటపై ...
అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత
అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలందించిన జిమ్మీ కార్టర్ (100) నిన్న రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. కార్టర్ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. జార్జియాలోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ...
నాగచైతన్య మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారని టాలీవుడ్ కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం తన కొత్త సినిమా ‘తాండేల్’ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ ...
రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ
రిలయన్స్ ఫౌండేషన్ 2022లో ప్రారంభించిన అండర్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాలను అందించడంలో మైలురాయి అయింది. ధీరుబాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి ...
నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద మృతి
మలయాళ నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో ఆయన శవమై కనిపించారు. సమాచారం ప్రకారం, రెండు రోజుల క్రితం దిలీప్ ...
క్రైమ్ రేటు పెరిగింది.. 2024 వార్షిక నివేదిక విడుదల
తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ 2024 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2023లో నమోదైన కేసుల ...
భీమ్ ప్రాజెక్టుతో గురుకుల విద్యార్థులకు ఆరోగ్య భరోసా
గురుకుల విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారని విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి ...















