
Telugu Feed
ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ...
అనంతలో విషాదం.. న్యూఇయర్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం నగర శివారులో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సంభవించిన విషాదం ఘటన అందరి మనసులను కలిచివేసింది. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన చిన్నతిప్పమ్మ (17) అనే విద్యార్థిని, ప్రైవేట్ ...
నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమైన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రుల పర్ఫామెన్స్ రిపోర్టులపై చర్చించే అవకాశం ఉన్నట్లు ...
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్.. అసలైన ఆలోచన ఎవరిది?
గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నుంచి పుట్టిందని టీడీపీ. ఇలా ...
విషాదాంతం.. బోర్ బావి ఘటనలో చిన్నారి చేతన మృతి
రాజస్థాన్ కోట్పుత్లీ జిల్లాలో చోటుచేసుకున్న బోర్ బావి ఘటన విషాదాంతమైంది. డిసెంబర్ 23న 700 అడుగుల బోరు బావిలో 150 అడుగుల లోతులో చిక్కుకుపోయిన చేతన (3) అనే చిన్నారి, 10 రోజుల ...
నకిలీ మందుల ఉత్పత్తిపై హెల్త్ మినిస్టర్ సంచలన నిర్ణయం
నకిలీ మందులు తయారు చేస్తున్న వారికి కఠిన చర్యలు తప్పవని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. బుధవారం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక రిపోర్టును ఆవిష్కరించిన సందర్భంగా, ...
పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీదనే మృతదేహం
పిఠాపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అది ఎలా అంటే సినిమా స్టార్, జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే. అలాంటి పిఠాపురంలో ...
ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్.. వైశాలికి కాంస్య పతకం
భారతదేశం చెస్ గేమ్లో తన సత్తాను చాటుకుంటోంది. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా గ్రాండ్మాస్టర్ ఆర్. వైశాలి కాంస్య పతకం సాధించి, దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ పోటీలో ఆమె కాంస్యాన్ని ...
హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న ఐపీఎల్ అన్సోల్డ్ స్టార్
కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తన బ్యాటింగ్తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుకాకపోయిన ఈ స్టార్ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలు సాధించి సెలెక్టర్ల ...
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి సురక్షితంగా..
రాజస్థాన్లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు యావత్ దేశంలోనే సంచలనంగా నిలిచింది. 700 అడుగుల బోరుబావిలో పడిన మూడు సంవత్సరాల చేతన అనే బాలికను 10 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ...















