
Telugu Feed
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గౌతమ్రెడ్డి అభ్యర్థనను స్వీకరించిన ...
మల్లారెడ్డి కాలేజీ వద్ద హైటెన్షన్.. బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలపై ఆందోళన
మేడ్చల్ జిల్లాలోని మాజీ మంత్రి మల్లారెడ్డి (CMR) కాలేజీ వద్ద హైటెన్షన్ నెలకొంది. గత రాత్రి, లేడీస్ హాస్టల్ బాత్ రూమ్లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేసిన ఘటనపై విద్యార్థినులు తీవ్ర ...
‘గేమ్ ఛేంజర్’ నిడివి ఎంత? సెన్సార్ సూచనలు ఏమిటి?
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు ...
గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు గోవాలో వెళ్లిన తాడేపల్లిగూడెం (Tadepalligudem) యువకుడిపై దారుణంగా దాడి జరిగింది. డిసెంబర్ 29న తాడేపల్లిగూడెం చెందిన ఎనిమిది మంది యువకులు గోవా ట్రిప్ వెళ్లారు. ఆ రోజున ...
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట.. హైకోర్టు స్టే
2024లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమకు హైకోర్టు ఊరట ఇచ్చింది. ఆమెపై నమోదైన కేసుకు ...
కక్ష లేదంటూనే జగన్ను దెబ్బకొట్టాలని బాబు కుట్ర.. సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. క్షక్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన ...
చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జెన్సీ.. వైరస్ల తాకిడితో ఆందోళన
కరోనా మహమ్మారి వల్ల భయంకరమైన ప్రాణనష్టం ఎదుర్కొన్న చైనా మరోసారి వైరస్ల పెనుతాకిడిని ఎదుర్కొంటోంది. మల్టిపుల్ వైరస్ల వ్యాప్తితో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. కోవిడ్-19తో పాటు ఇన్ఫ్లుయెంజా-ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యూమోనియా ...
రూ.5000 నోటు వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
రెండు వేల రూపాయల నోటు చలామణి నుంచి తొలగించిన తరువాత, ఇప్పుడు రూ.5000 నోటు రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...
మరోసారి టీమిండియా కెప్టెన్గా విరాట్?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఆసీస్తో సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ ...
అదృశ్యమైన వ్యక్తి హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు
కిడ్నాప్కు గురైన వ్యాపారి హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన విష్ణు రూపాని (45) ఎస్ఆర్ నగర్లో హత్యకు గురైనట్లు ...















