Telugu Feed

ఖోఖో ప్రపంచ కప్ విజేతగా భారత్

ఖోఖో ప్రపంచ కప్ విజేతగా భారత్

ఖోఖోలో భార‌త మ‌హిళ‌లు, పురుషుల జ‌ట్లు చ‌రిత్ర సృష్టించాయి. ఖోఖో తొలి ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 78-40 స్కోర్ తేడాతో చిత్తు ...

కూటమిలో చిచ్చురేపుతున్న 'లోకేష్ ప్ర‌పోజ‌ల్‌'

కూటమిలో చిచ్చురేపుతున్న ‘లోకేష్ ప్ర‌పోజ‌ల్‌’

లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల‌న్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాల‌నే ప్ర‌పోజ‌ల్‌ను ...

ఏపీలో బీజేపీ బలోపేతంపై దృష్టి.. షా కీల‌క స‌మావేశం

ఏపీలో బీజేపీ బలోపేతంపై దృష్టి.. షా కీల‌క స‌మావేశం

విజ‌య‌వాడ నోవాటెల్‌ హోటల్‌లో జ‌రిగిన బీజేపీ ముఖ్య‌నేత‌ల స‌మావేశంలో కేంద్ర‌మంత్రి అమిత్ షా కీల‌క సూచ‌న‌లు చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి ...

సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగిందా?

సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగిందా?

భారత క్రికెటర్ సంజూ శాంసన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేరళ MP శశి థరూర్ ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంసన్ కెరీర్‌ను నాశనం చేస్తున్నారని, ఈ ...

లోకేశ్ ప్ర‌మోష‌న్‌కు పిఠాపురం వ‌ర్మ మ‌ద్ద‌తు.. ఆసక్తికర వ్యాఖ్య‌లు

లోకేశ్ ప్ర‌మోష‌న్‌కు ‘పిఠాపురం వ‌ర్మ’ మ‌ద్ద‌తు.. ఆసక్తికర వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు సూచ‌న మేర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం త‌న సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ కూడా లోకేశ్ ప్ర‌మోష‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం డిప్యూటీ ...

సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్‌కు రేవంత్ బృందం

సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్‌కు రేవంత్ బృందం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రెండు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ...

కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి ఆతిశీ ...

అదుపుత‌ప్పి ప‌ల్టీ కొట్టిన డీసీఎం.. ప‌లువురికి గాయాలు

అదుపుత‌ప్పి ప‌ల్టీ కొట్టిన డీసీఎం.. ప‌లువురికి గాయాలు

ఘట్‌కేసర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. వరంగల్ హైవేపై యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా, DCM వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ...

తిరుమల ఘాట్ రోడ్డులో మ‌రో ప్రమాదం.. వీడియో

తిరుమల ఘాట్ రోడ్డులో మ‌రో ప్రమాదం.. వీడియో

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద, అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని ...

టీటీడీపై కేంద్రం జోక్యమే 'కూట‌మి'కి సిగ్గుచేటు.. - భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

టీటీడీపై కేంద్రం జోక్యం ‘కూట‌మి’కి సిగ్గుచేటు.. – భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

తిరుమలలో పవిత్రతకు భంగం కలిగే ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ...