
Telugu Feed
యాసిడ్ దాడి వెనుక విస్తుపోయే నిజాలు
అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం క్రితం నిశ్చితార్థం అయి త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై యాసిడ్తో దాడి చేయడమే కాకుండా బలవంతంగా గొంతలో ...
ప్రధాని కులంపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై శుక్రవారం గాంధీభవన్లో సీఎం రేవంత్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కుల గణనపై వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రధానమంత్రి ...
మోగ్లీ 2025.. స్పెషల్ టీజర్తో మేకర్స్ సర్ప్రైజ్!
రోషన్ కనకాల లీడ్ రోల్లో నటిస్తున్న ‘మోగ్లీ 2025’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాక్షి మధోల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ సినిమాకు ...
సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ ఖరారు!
వారం రోజుల మిషన్ కోసం వెళ్లి ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమి మీదకు రానున్నారు. ఆమెతో పాటు అక్కడే ...
దళపతి విజయ్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెంట్ర కళగం (Tamilga Vetri Kazhagam) పార్టీ అధినేత దళపతి విజయ్ భద్రతపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్కి వై+ భద్రత కల్పిస్తూ ...
పీఎం మోడీకి మస్క్ స్పెషల్ గిఫ్ట్.. అదేంటంటే..
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, వాణిజ్య ఒప్పందాలు, భద్రతా అంశాలపై చర్చలు జరిగాయి. అయితే, ఈ పర్యటనలో ఒక విశేషమైన ఘటన జరిగింది. ...
CBI కార్యాలయంలోనే చోరీ.. అధికారులు షాక్
అవినీతి పరులను గుర్తించి అరెస్టు చేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆఫీస్లో చోరీ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్రిపుర రాష్ట్రంలోని ష్యామలీ బజార్ కాంప్లెక్స్లోని సీబీఐ కార్యాలయంలో దొంగతనం ...
అడుగు బయటపెడితే చంపేస్తాం.. – భయంతో గుడిలోనే జెడ్పీటీసీ దంపతులు (వీడియో)
పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయారు. దైవ దర్శనానికి వచ్చిన జెడ్పీటీసీ దంపతులను ఆలయంలోనే నిర్బంధించారు. గుడి చుట్టూ మోహరించిన టీడీపీ నేతలు అడుగుపెడితే చంపేస్తామని వైసీపీకి చెందిన జెడ్పీటీసీ దంపతులను వేధింపులకు ...
వంశీ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్..
వల్లభనేని వంశీ అరెస్ట్, కొఠారు అబ్బయ్య చౌదరి కేసు విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని, రెడ్బుక్ రాజ్యాంగంతో ...
అనకాపల్లి జిల్లాలో దారుణం.. టీచర్ కీచక పర్వం
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. బాధ్యతను మరిచి బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు, ...















