
Telugu Feed
గుండెపోటుతో ముంబై మాజీ కెప్టెన్ కన్నుమూత
భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ముంబై మాజీ కెప్టెన్, క్రికెటర్ మిలింద్ రేగే (76) గుండెపోటుతో మరణించారు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్కు అత్యంత సన్నిహితుడైన మిలింద్ మృతి పట్ల క్రికెట్ ...
రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. – వైఎస్ జగన్
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత బతికే పరిస్థితి లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ...
పోలీసులూ.. ఆ పేకాట ఆపండయ్యా.. – బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తవుతున్న వేళ అధికార కూటమి ప్రభుత్వంలోని బీజేపీ శాసనసభ్యుడు రాసిన లేఖ ఒకటి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారైంది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో ...
భారీ కాన్వాయ్తో గుంటూరుకు జగన్.. కనిపించని పోలీసులు
గుంటూరు రోడ్ల నిండా జనసందోహమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ కాన్వాయ్తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జగన్ రాకతో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. మిర్చి ...
టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతుపురాణం
గోవింద నామస్మరణతో మార్మోగే శ్రీవారి కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడి బూతుపురాణం భక్తులను తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. బోర్డు సభ్యుడిగా భక్తిభావాన్ని పెంచాల్సిన వ్యక్తి.. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ...
నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్కు పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యమిస్తోంది. ...
టాస్క్ ఫోర్స్ చేతికి చిక్కిన నకిలీ సర్టిఫికెట్స్ ముఠా
హైదరాబాద్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. డిగ్రీ, డిప్లమా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ...
ఎవ్వరికీ భయపడను.. – మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మంచు మనోజ్, ఇప్పుడు మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కారు. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనను ఇబ్బందులకు ...
టెస్లా రాకపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా (Tesla) భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ...
మహాకుంభ మేళాలో పవన్ పుణ్యస్నానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పర్యటించారు. మహా కుంభమేళా సందర్భంగా ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గంగాదేవికి ప్రత్యేక ...















