
Telugu Feed
కుప్పకూలిన టాప్ఆర్డర్లు.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లా
ఐసీపీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025) రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ టోర్నీలోని సెకండ్ మ్యాచ్ ఇండియా-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ...
హిందీ భాషపై సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడం జరిగితే, దాన్ని నిర్మూలించడం కూడా తమ బాధ్యతేనంటూ సీఎం ఎం.కే. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ విప్లవ కవి భారతీదాసన్ రాసిన కవితను ...
ట్రంప్ హెచ్చరికలపై క్లాడియా షేన్బామ్ స్ట్రాంగ్ రిప్లై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు మెక్సికో అధ్యక్షురాలు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. వలసదారుల బహిష్కరణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, పరస్పర సుంకాల విధింపుపై కఠిన నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో, ...
విద్యార్థిపై దాడి.. స్పందించిన సీఎం
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్కు చెందిన రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ...
ప్రధాని మోడీ, పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. 27 ఏళ్ల తరువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ...
సరదాగా ఈతకెళ్లిన.. నదిలో కొట్టుకుపోయిన లేడీ డాక్టర్
కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు దురదృష్టవశాత్తు మృతి చెందింది. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి హంపికి వెళ్లిన అనన్య, సరదాగా గడపాలని తుంగభద్ర నదిలో ఈతకు ...
‘దుష్ప్రచారం 360.. అమెరికా టు ఆంధ్రా’!
న్యూట్రల్ ముసుగు ధరించి ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ప్రతిపక్ష పార్టీలపై విషప్రచారం చేస్తున్న ఓ న్యూస్సైట్ బండారం బయటపడింది. `దేశం పెద్దలను ప్రసన్నం చేసుకొని మార్కులు కొట్టేయాలనే కురసబుద్ధితో దుష్ప్రచారమే తన అస్త్రంగా ...
వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గోల్డ్ మెడలిస్ట్ కన్నుమూత
జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ జాతీయస్థాయి అథ్లెట్ మృతిచెందింది. రాజస్థాన్కు చెందిన వెయిట్లిఫ్టర్ యాష్తిక ఆచార్య (17) బుధవారం బికనీర్లోని జిమ్లో ప్రాక్టీస్ చేస్తుంది. జిమ్లో ప్రాక్టీస్ చేస్తుండగా స్క్వాట్ రాడ్ ఆమె ...
వేధింపులు ఎక్కువయ్యాయి.. – టీటీడీ ఉద్యోగుల నిరసన
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు నరేశ్ ఉద్యోగిపై బూతుపురాణం ఘటన కొత్త మలుపు తిరిగింది. బోర్డు మెంబర్ తీరుతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు ...
ICC Champions Trophy 2025: నేడే టీమిండియా తొలి పోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025)లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. ఈ టోర్నమెంట్లో టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆడనుంది. దుబాయ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ (India Vs Bangladesh)ల ...















