Telugu Feed

English medium, education, YSJagan, Chandrababu Naidu, future of Andhra, Pawan Kalyan

English medium education REVERSAL risks the future of Andhra

In the lush, diverse cultural landscape of Andhra Pradesh, a debate simmers over the introduction of English as the medium of instruction in government ...

ప్ర‌జ‌ల ప్రాణాల‌కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? - కేటీఆర్ ఫైర్‌

ప్ర‌జ‌ల ప్రాణాల‌కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? – కేటీఆర్ ఫైర్‌

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది గల్లంతైన విషాద పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. BRS వర్కింగ్ ...

నేడు కేఆర్ఎంబీ సమావేశం.. ప‌రిష్కారం దొరికేనా..?

నేడు కేఆర్ఎంబీ సమావేశం.. ప‌రిష్కారం దొరికేనా..?

కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీ, అక్రమ నీటి వినియోగం ...

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ, ఆప్ ప్లేసులు తారుమారు

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ, ఆప్ ప్లేసులు తారుమారు

ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) సమావేశాలు నేటి (సోమ‌వారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ (BJP) అధికార పక్షంగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రతిపక్షంగా కూర్చోనున్నాయి. ...

సీఎం పేరు త‌ప్పుగా ప‌లికిన‌ గవర్నర్.. (వీడియో)

సీఎం పేరు త‌ప్పుగా ప‌లికిన‌ గవర్నర్.. (వీడియో)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టింది. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్‌కు స్పీక‌ర్‌, మండ‌లి చైర్మ‌న్‌, సీఎం స్వాగ‌తం ...

అసెంబ్లీకి హాజ‌రైన వైఎస్ జ‌గ‌న్‌

అసెంబ్లీకి హాజ‌రైన వైఎస్ జ‌గ‌న్‌

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. వైసీపీ సభ్యులతో పాటు వైఎస్ జగన్ సభకు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి అని వైసీపీ స‌భ్యులు డిమాండ్ ...

దుబాయ్ స్టేడియంలో చిరు సందడి

దుబాయ్ స్టేడియంలో చిరు సందడి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరిగిన భారత్ vs పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మ్యాచ్‌ను ఆస్వాదించిన చిరు, దుబాయ్ స్టేడియంలో దిగిన ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో ...

కోహ్లీ రికార్డ్‌ సెంచ‌రీ.. అనుష్క రియాక్ష‌న్ వైర‌ల్‌

కోహ్లీ రికార్డ్‌ సెంచ‌రీ.. అనుష్క రియాక్ష‌న్ వైర‌ల్‌

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశం పాకిస్తాన్‌పై శ‌త‌కం సాధించిన కింగ్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ICC ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ...

పాక్‌ను చిత్తు చేసిన భార‌త్‌.. విరాట్ వీరంగం

పాక్‌ను చిత్తు చేసిన భార‌త్‌.. విరాట్ వీరంగం

దాయాదీ దేశం పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకున్న రిజ్వాన్ సేన 49.4 బంతుల‌కే ఆలౌటైంది. కేవ‌లం 241 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. పాక్ బ్యాట్స్‌మెన్స్‌లో షకీల్ ...