
Telugu Feed
సిరియాలో మళ్లీ హింసాకాండ.. 70 మంది మృతి
సిరియాలో (Syria) మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. రెండు నెలల శాంతి తర్వాత, పశ్చిమ తీర ప్రాంతమైన లటాకియా ప్రావిన్స్లో (Latakia Province) శుక్రవారం భద్రతా దళాలు, మాజీ అధ్యక్షుడు బషర్ అల్ ...
వైసీపీ హయాంలో మహిళల కోసం 32 పథకాలు.. – వైఎస్ జగన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని, మహిళల అభివృద్ధి దేశ ప్రగతికి ...
SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్
SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరుకుంది. జీపీఆర్ (GPR) టెక్నాలజీ, క్యాడవర్ డాగ్స్ సహాయంతో మృతదేహాల కోసం విస్తృతంగా తవ్వకాలు చేపడుతున్నారు. డీ ...
పరీక్షా పత్రం లీక్.. బీఎడ్ ఎగ్జామ్ రద్దు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షా పత్రం లీక్ కావడం విద్యారంగంలో సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖలో లీకేజీ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ...
జనసేన పవన్ కుటుంబ పార్టీ.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ కాదని, అది కేవలం పవన్ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే స్థాపించుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన ...
A Beacon of Empowerment by YS Jagan And a Betrayal by CBN
When Y.S. Jagan Mohan Reddy took oath as Chief Minister of Andhra Pradesh on May 30, 2019, he carried with him the echoes of ...
మళ్లీ టీమిండియాలోకి పుజారా.. ఛాన్స్ ఇస్తారా?
భారత టెస్ట్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా మరోసారి టీమిండియాలోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన పుజారా, చివరి టెస్టును 2023లో ఆడాడు. అయితే, తన కెరీర్ ఇంకా ముగియలేదని, ...
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీ(IPS Transfers)లు జరిగాయి. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ ...
‘ఆనాటి నీటి గోసలు మళ్లీ మొదలు’.. కాంగ్రెస్ పాలనపై హరీశ్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ చూస్తున్నామని ...
అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ శుక్రవారం అధికారిక జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పాటు గ్రాట్యుటీ ...















