
Telugu Feed
భూమా విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓకు ఫిర్యాదు
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) ఫిర్యాదు నమోదైంది. మంత్రుల ఫిర్యాదు – విచారణ ప్రారంభంనంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన అధికారిక ...
సజ్జనార్ ట్వీట్ ప్రభావం.. హర్షసాయిపై కేసు
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్ అనంతరం పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఐపీఎస్ సజ్జనార్ తన ట్వీట్లో “బెట్టింగ్ యాప్స్ ...
శ్రీచైతన్య స్కూల్లో ఘోరం.. భవనంపై నుంచి పడిన విద్యార్థి
తిరుపతిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థిని పాఠశాల భవనం రెండో అంతస్థుపై నుంచి ...
సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్ర.. కేటీఆర్ ట్వీట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర ...
శ్రీవారి మెట్టు వద్ద ఆటో డ్రైవర్ల దందా.. భక్తుల ఆగ్రహం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల జరుగుతున్న విషయాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న శ్రీవారి మాడ వీధుల్లో ఓ వ్యక్తి తప్పతాగి రచ్చ చేసిన వీడియో బయటపడగా, నేడు శ్రీవారి మెట్టు వద్ద ...
ఛాతి నొప్పితో ఆస్పత్రిలో ఏఆర్ రెహమాన్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉదయం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిక ఏఆర్ రెహమాన్కు డాక్టర్లు వైద్య ...
“Someone Tell Him!”.. Pawan Kalyan’s remarks ignite a firestorm of rebuke
Pawan Kalyan, the actor-turned-politician and Jana Sena chief, has once again found himself in the eye of a storm. His recent remarks at the ...
ఢిల్లీ రిటర్న్.. ఖైదీ 2 నుంచి క్రేజీ అప్డేట్
ఢిల్లీ రిటర్న్స్ అని హీరో కార్తీ అంటున్నారు. హీరో కార్తీ, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఖైదీ (2019)’ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో ఢిల్లీ అనే ఖైదీ పాత్రలో ...
కుక్క కాటుతో నెలకు నలుగురు మృతి
భారతదేశంలో రేబిస్ వ్యాధి వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాల్లో 36% భారత్లోనే చోటుచేసుకుంటున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ...
చిత్రహింసలు పెడుతున్నారు.. డీఆర్ఐ ఆఫీసర్స్పై రన్యా రావు సంచలన ఆరోపణలు
కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను కస్టడీలో హింసించారని, భౌతికంగా దాడి చేశారని, ...















