Telugu Feed

విశాఖ స్టేడియం వద్ద ఉద్రిక్తత

విశాఖపట్టణంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు క్రికెట్ స్టేడియం నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నేతలు పెద్ద ...

విశాఖ స్టేడియం: వైఎస్సార్ పేరు తొలగింపుపై తీవ్ర విమర్శలు

విశాఖపట్నం పీఎంపాలెం వద్ద ఉన్న ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) పేరును తొలగించారు. గతంలో 2009లో, వైఎస్సార్ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా స్టేడియానికి ...

భారత్‌లో మొట్టమొదటి ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’.. ఎక్క‌డంటే..

భారత్‌లో మొట్టమొదటి ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’.. ఎక్క‌డంటే..

భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ ప్రాజెక్ట్ ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’ నిర్మాణం పూణే నగరంలో ప్రారంభమైంది. ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చెందిన ప్రాపర్టీ డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ ట్రిబెకా డెవలపర్స్ ఈ ప్రాజెక్టును బుధవారం ...

Chandrababu’s revenge wiping out YSR’s legacy

Chandrababu’s revenge: wiping out YSR’s legacy

“It’s not how long we live that matters, but how nobly we live,” the late Dr. YS Rajasekhara Reddy (YSR), a towering figure in ...

TDP-Janasena influencers’ betting app ties raise eyebrows

TDP-Janasena influencers’ betting app ties raise eyebrows

In a state where Chief Minister Chandrababu Naidu once promised innovation and development, Andhra Pradesh now teeters on the edge of a moral and ...

AP Assembly : కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వ్యోమగామి సునీత విలియమ్స్‌కు అభినందనలు తెలియజేసింది శాసనసభ. ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. అనంతరం ...

కేటీఆర్‌పై నమోదైన కేసు కొట్టివేత – హైకోర్టు కీలక తీర్పు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సమీక్షించిన హైకోర్టు, ఇరు పక్షాల వాదనలు ...

Botsa Satyanarayana fires on the government for insulting Legislative Council Chairman Moshen Raju

మండ‌లి చైర్మ‌న్‌కు అవ‌మానం.. బొత్స ఆగ్ర‌హం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై విపక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ మోషేన్‌రాజుపై వివక్ష చూపించారని బొత్స ...

గతేడాది బడ్జెట్ ప్రతులే కాపీ పేస్ట్ చేశారు - హరీష్ రావు సెటైర్స్‌

గతేడాది బడ్జెట్ ప్రతులే కాపీ పేస్ట్ చేశారు – హరీష్ రావు సెటైర్స్‌

తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. గతేడాది బడ్జెట్ ప్రతులను కాపీ పేస్ట్ చేసి ...

అనుమానం తట్టుకోలేక.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

అనుమానం తట్టుకోలేక.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

విశాఖపట్నం జిల్లా పెదగదిలి కొండవాలు ప్రాంతంలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. భర్త త‌న‌ను అనుమానించాడ‌ని ఓ తల్లి తన ఐదు నెలల పాపను హత్య చేసింది. గొర్రె వెంకటరమణ, శిరీషల వివాహం 2013లో ...