
Telugu Feed
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, ...
రోడ్డెక్కిన ‘గోవాడ’ చెరకు రైతు.. బకాయిలు చెల్లించాలని డిమాండ్
అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కారు. నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు ఆందోళన బాటపట్టారు. రైతులకు, కార్మికులకు చెల్లించాలని బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ ...
పరిశ్రమలు నాశనమవుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రంపై కేటీఆర్ విమర్శలు
తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి ఆగిపోయిందని, బీజేపీ, కాంగ్రెస్ నేతలు దీనిపై మౌనం పాటించడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎక్స్ ...
సబ్స్టేషన్ అగ్నిప్రమాదం.. హీత్రో ఎయిర్పోర్టు మూసివేత
లండన్లోని ఓ విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో నగరం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఘటనతో వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హీత్రో ...
ఈ జ్యూస్లు తాగితే.. బీపీ సమస్యే ఉండదు
ఇటీవల రక్తపోటు (బీపీ) సమస్య ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు వృద్ధుల సమస్యగా కనిపించిన బీపీ, ఇప్పుడు 30 ఏళ్లు కూడా నిండని యువతలోనూ సాధారణమైంది. అధిక రక్తపోటు గుండెపోటు, ...
తిరుమలలో క్యూలైన్లో ఘర్షణ.. భక్తులకు రక్తగాయాలు
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కూర్చునే స్థానం విషయంలో జరిగిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారి ...
పాదయాత్రపై కేటీఆర్ కీలక ప్రకటన
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు కేసీఆర్ కాస్త విరామం ఇచ్చినప్పటికీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్రావు ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కార్యకర్తలకు ...
కొలికపూడి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తా.. – జనసేన నేత
కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై జనసేన నేత సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిని పక్కా ఆధారాలతో నిరూపిస్తానని చేసిన ఛాలెంజ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ...
ట్రోఫీ కోసం పంజాబ్ కింగ్స్ పూజలు
ఇంకొన్నిరోజుల్లో IPL 2025 సీజన్ ప్రారంభం కానుండటంతో సమరానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ, పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు మాత్రం భిన్నంగా ముందుకు వెళ్లింది. ఈసారి ...















విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. రెండు భాగాలా?
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కింగ్డమ్’ సినిమాపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో నాగవంశీ, ‘కింగ్డమ్’ రెండు పార్టులుగా తెరకెక్కుతోందని, రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ...