
Telugu Feed
‘SSMB29’పై.. పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘SSMB29’పై సినిమాప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ...
IPL 2025 ఓపెనింగ్.. స్టార్ సెలెబ్రిటీల సందడి
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) – 2025 సాయంత్రం 6 గంటలకు IPL 2025 ఓపెనింగ్ వేడుకలు గ్రాండ్గా ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది ఐపీఎల్ ఓపెనింగ్లో ...
పోసాని విడుదల.. భావోద్వేగం
నటుడు, రచయిత, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో శనివారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల ...
తల్లితో ఎఫైర్.. కూతురికి కడుపు చేసిన బాబాయ్
తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి తల్లి.. కన్న కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలిచేసింది. మహబూబాబాద్ జిల్లా ...
మరోసారి విజృంభిస్తున్న బర్డ్ఫ్లూ
తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల క్రితం కలకలం సృష్టించిన బర్డ్ఫ్లూ (Bird Flu) మరోసారి విజృంభిస్తోంది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో గుండ్రాంపల్లి, దోతి గూడెం పరిసరాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ...
శ్రీవారి ఆలయాన్ని మూసేయాలన్న అధికారి ఎవరు? భూమన సూటి ప్రశ్న
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడటంపై భూమన ఆగ్రహం ...
ఈ దేశం ఎవరి సొత్తు కాదు.. డీలిమిటేషన్పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా, ఈ భేటీలో తెలంగాణ ...
‘నా కుటుంబం నుంచే నలుగురు’.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ...
అవమానం.. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ
ఆంధ్రప్రదేశ్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు ...















