
Telugu Feed
తెలంగాణలో సీన్ రివర్స్! ..హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్లో పదేకరాల భూమిని కొనే పరిస్థితి ఉండేదని, అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ...
తిరుపతి-హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం: 45 నిమిషాలు గాల్లో చక్కర్లు..
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్లు ఈ సమస్యను గుర్తించారు. సుమారు 45 నిమిషాల ...
కోనేరు హంపికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి సెమీఫైనల్ చేరిన తొలి మహిళా గ్రాండ్ మాస్టర్గా కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత ...
జగన్ అంటేనే జనం..మాజీ మంత్రి విడదల రజినీ
జనసమీకరణ చేయాల్సిన అవసరం వైసీపీకి లేదని, జనం గుండెల్లో జగన్ ఉన్నారంటూ మాజీ మంత్రి విడదల రజినీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మాజీ మంత్రి విడదల రజిని, అంబటి రాంబాబు సత్తెనపల్లి ...
ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉంది
మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుమారులు ముద్రగడ బాలు మరియు ముద్రగడ గిరిబాబు వెల్లడించారు.” మా తండ్రి ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో ...
‘ఫిష్ వెంకట్’కు ఎందుకు సాయం చేయాలి?: నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించిన తర్వాత సినీ పరిశ్రమపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కుటుంబం సహాయం కోసం అభ్యర్థించినా, ...
తండ్రి మరణించిన 2 రోజులకే షూటింగ్కు రవితేజ
మాస్ మహారాజా రవితేజ తన అంకితభావంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తండ్రి కన్నుమూసిన రెండు రోజులకే సినిమా షూటింగ్కు హాజరై, నిర్మాతలకు నష్టం రాకూడదన్న ఆలోచనతో పని పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. రవితేజ ...
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం: కేంద్రం బిల్లులకు రెడీ, విపక్షాల నిరసన!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో 8 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు, విపక్షాలు వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ డిమాండ్లు, వాయిదా తీర్మానాలతో సిద్ధమయ్యాయి. విపక్షాల ...
భారత్-పాక్ మ్యాచ్ రద్దుపై షహీద్ అఫ్రిది ఫైర్: ‘క్రికెట్లో రాజకీయాలు వద్దు!’
మ్యాచ్ రద్దు: భారత ఆటగాళ్ల నిర్ణయంపై అఫ్రిది ఆగ్రహంజూలై 20న బర్మింగ్హామ్లో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి భారత ఆటగాళ్లు పాకిస్థాన్తో ఆడటానికి ...















