ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి(Mother) సువర్ణలత (Suvarnalatha) 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు(సోమవారం) సాయంత్రం బెంగళూరులో (Bengaluru) సువర్ణలత అంత్యక్రియలు (Funeral Rites) నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత నేపథ్యాన్ని పరిశీలిస్తే… ఆమె హుబ్లీలోని (Hubli) ఒక అనాథ శరణాలయంలో పెరిగారు. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చారు. సువర్ణలత క్రైస్తవ మతానికి చెందినవారు కాగా, ప్రకాశ్ రాజ్ తండ్రి మంజునాథ్ రాయ్ హిందువు. భిన్నమైన సంస్కృతులు, మతాల నేపథ్యం ఉన్న కుటుంబంలో ప్రకాష్ రాజ్ పెరిగారు. ఇది ప్రకాష్ వ్యక్తిత్వంలో వైవిధ్యానికి కారణమైంది.
News Wire
-
01
అనకాపల్లి బీసీ బాలికల వసతి గృహంలో అక్రమాలు
మెనూ అమలు లేదు, విద్యార్థుల ఆవేదన. ఆదివారం ఇతర పనులు చెబుతున్నారని విద్యార్ధినులు ఆవేదన
-
02
లడ్డూ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుంది.
-
03
కేబినెట్ కి ఆరుగురు మంత్రుల గైర్హాజరు
కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల, అనిత, టీజీ భరత్, గొట్టిపాటి, ఫరూక్ గైర్హాజరు
-
04
ఏపీలో పలు చోట్ల గ్యాస్ సిలిండర్ల కొరత..
విజయవాడలో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూకట్టిన జనం. కస్టమర్లు బుక్ చేయకుండానే చేసినట్లు మెసేజ్లు.
-
05
మామిడి రైతులపై యుద్ధం ప్రభావం
విదేశాల్లో తెలుగురాష్ట్రాల మామిడికి డిమాండ్. ప్రతి ఏటా గల్ఫ్ దేశాలకు భారీగా మామిడి ఎగుమతి
-
06
వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్
-
07
గుంతకల్లులో జనసేన నేత వీరంగం
ఫీజు అడిగినందుకు శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ పై బండి శేఖర్ దాడి. ఏడాదిగా కూతురు పీజు చెల్లించని బండి శేఖర్.
-
08
విశాఖ స్టీల్ పై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్..
స్టీల్ ప్లాంట్ లో క్రమంగా పడిపోతున్న ఎల్పీజీ నిల్వలు. వైజాగ్ స్టీల్ లో రోజుకు 12-13 టన్నుల ఎల్పీజీ వినియోగం.
-
09
అలిపిరి దగ్గర భారీగా నగదు పట్టివేత
రూ.65 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టీటీడీ విజిలెన్స్.
-
10
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
టీం ఇండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నజరానా. T20-2026 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం








