YSRCP vs TDP
గుంటూరు బయల్దేరిన వైఎస్ జగన్.. అడుగడుగునా పోలీస్ ఆంక్షలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు బయల్దేరారు. టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు ...
అంబటిపై దాడి.. వైఎస్ జగన్ సీరియస్ రియాక్షన్
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ “జంగిల్రాజ్”గా మారిపోయిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై ...
రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ – చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (Rayalaseema Lift Irrigation Scheme) విషయంలో చంద్రబాబు (Nara Chandrababu Naidu) తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మాజీ సీఎం, వైసీపీ ...
ఆ మీడియా ‘నందిని పంది’ చేయగలదు – జడ శ్రవణ్ సంచలన వ్యాఖ్య
టీడీపీ(TDP) అనుకూల మీడియా ఎంతటి విషయాన్ని అయినా తారుమారు చేసి చూపగలదని, “నందిని పందిని చేయగలదు’’ అని జై భీమ్ భారత్ పార్టీ (Jai Bhim Bharat Party) అధ్యక్షుడు జడ శ్రవణ్ ...
ప్రభుత్వ కేసులు.. లూథ్రాకు రూ.కోట్లలో ఫీజులు..!!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ (Government) ఖజానాకు (Treasury) రూ.కోట్లలో గండిపడుతున్న మరో తాజా అంశం రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఆయన ...
ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం.. టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party–TDP) సీనియర్ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుని నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో యనమల చేసిన ...
“క్రెడిట్ చోరీ స్కీం’’.. చంద్రబాబు నాటకాల రాయుడు – జగన్ సెటైర్లు
సీఎం చంద్రబాబు కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు పేల్చారు. నిన్న అన్నమయ్య జిల్లాలో 3 ...
కర్నూలు బస్సు ప్రమాదం.. ఏకంగా వైసీపీ ఆఫీస్కు పోలీసులు
కర్నూలు (Kurnool) బస్సు దగ్దం (Bus Burning) ఘటనలో వైసీపీ (YSRCP)పై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఏకంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికే వెళ్లారు. కర్నూలు పోలీసులు వైసీపీ ప్రధాన ...















రెండో విడత భూసేకరణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
అమరావతిలో రెండో దశ భూసమీకరణ (Second Phase Land Pooling)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి ...