YSRCP MPs
టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం
రాజ్యసభలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రలోభాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. నూతన ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపుల రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా..వైసీపీ ...