YSR Congress
చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? – మాజీమంత్రి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తుందని ఆరోపిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ...
జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చర్చ
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...
సాగునీటి సంఘాల ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా బహిష్కరణకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ...