YS Jagan

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

తిరుపతిలో వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కార‌ణంగా జ‌రిగిన‌ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల జారీ కేంద్రం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెంద‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ ...

కార్య‌క‌ర్త‌ను గొప్ప‌గా చూసుకుంటా.. - వైఎస్ జగన్ కీల‌క హామీ

కార్య‌క‌ర్త‌ను గొప్ప‌గా చూసుకుంటా.. – వైఎస్ జగన్ కీల‌క హామీ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల కోసం కీలక హామీ ఇచ్చారు. తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో బుధ‌వారం వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఉమ్మ‌డి నెల్లూరు ...

నేడు నెల్లూరు జిల్లాలో నేత‌ల‌తో వైఎస్ జగన్ భేటీ

నేడు నెల్లూరు జిల్లా నేత‌ల‌తో వైఎస్ జగన్ కీల‌క‌ భేటీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (బుధవారం) నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైరపర్సన్‌లు హాజరయ్యే అవకాశం ...

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? - చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? – చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నీరుగారుస్తూ, ప్ర‌జ‌లకు ఉచిత వైద్యం అంద‌కుండా చంద్ర‌బాబు స‌ర్కార్ తాత్సారం చేస్తోంద‌ని వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. ...

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఓ స్వ‌తంత్ర‌ సంస్థ నిర్వ‌హించిన సర్వే సంచ‌ల‌నంగా మారింది. ఏడు నెల‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వ ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, గ‌త-ప్ర‌స్తుత ...

ఇంతకన్నా మోసం ఉంటుందా? - బాబుకు జ‌గ‌న్ ఆరు ప్ర‌శ్న‌లు

ఇంతకన్నా మోసం ఉంటుందా? – బాబుకు జ‌గ‌న్ ఆరు ప్ర‌శ్న‌లు

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ వాగ్దానాలను తూటాలుగా మార్చుకుని జగన్ ఆరు ప్రధాన ప్రశ్నలు చంద్ర‌బాబుపై సంధించారు. తల్లికి వందనం ...

లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు

లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 25 ...

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గ‌త రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వ‌స్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...

అర్జున, ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు

అర్జున, ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు

అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖ‌కు చెందిన జ్యోతి యర్రాజీని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ అభినందించారు. జ్యోతి తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తెచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ...