YS Jagan
నేడు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (బుధవారం) నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైరపర్సన్లు హాజరయ్యే అవకాశం ...
ఆరోగ్యశ్రీపై మీకు ఎందుకింత కక్ష? – చంద్రబాబుకు జగన్ ప్రశ్న
ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ, ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా చంద్రబాబు సర్కార్ తాత్సారం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. ...
ఏపీలో సంచలనం రేపుతున్న లేటెస్ట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ...
ఇంతకన్నా మోసం ఉంటుందా? – బాబుకు జగన్ ఆరు ప్రశ్నలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ వాగ్దానాలను తూటాలుగా మార్చుకుని జగన్ ఆరు ప్రధాన ప్రశ్నలు చంద్రబాబుపై సంధించారు. తల్లికి వందనం ...
లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 25 ...
సజ్జల భూకబ్జా ఆరోపణల్లో నిజమెంత..? ఇదిగో క్లారిటీ
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గత రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...
అర్జున, ఖేల్రత్న అవార్డు గ్రహీతలకు జగన్ అభినందనలు
అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు. జ్యోతి తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తెచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ...
కక్ష లేదంటూనే జగన్ను దెబ్బకొట్టాలని బాబు కుట్ర.. సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. క్షక్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన ...
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్.. అసలైన ఆలోచన ఎవరిది?
గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నుంచి పుట్టిందని టీడీపీ. ఇలా ...
పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి.. ‘కూటమి’పై వైసీపీ పోరు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనలు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండగా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వెంటనే కరెంట్ చార్జీల ...