YCP
వివేకా హత్య కేసులో కుట్ర – పీఏ కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు (వీడియో)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ...
‘దుష్ప్రచారం 360.. అమెరికా టు ఆంధ్రా’!
న్యూట్రల్ ముసుగు ధరించి ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ప్రతిపక్ష పార్టీలపై విషప్రచారం చేస్తున్న ఓ న్యూస్సైట్ బండారం బయటపడింది. `దేశం పెద్దలను ప్రసన్నం చేసుకొని మార్కులు కొట్టేయాలనే కురసబుద్ధితో దుష్ప్రచారమే తన అస్త్రంగా ...
వైఎస్ జగన్పై కేసు నమోదు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్లో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మిర్చి రైతులను బుధవారం పరామర్శించారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన ...
టార్గెట్ చేస్తే.. ట్రెండ్ చేస్తారు
ఎన్నికలు అయిపోయాయి. మరోసారి కూడా మనదే విజయం అనుకుంది వైసీపీ. కానీ సీన్ రివర్స్ అయింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చుంది. కుర్చీ ఎక్కిన కూటమి సర్కార్, వెంటనే వైసీపీ నేతలను టార్గెట్ ...
భారీ కాన్వాయ్తో గుంటూరుకు జగన్.. కనిపించని పోలీసులు
గుంటూరు రోడ్ల నిండా జనసందోహమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ కాన్వాయ్తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జగన్ రాకతో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. మిర్చి ...
చేతులెత్తేసిన పిటిషనర్.. – గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సంచలన విషయం బయటపడింది. ఈ కేసులో పోలీసుల కుట్రను పిటిషనర్ ముదునూరి సత్యవర్ధన్ బయటపెట్టారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్ ఎదుట పోలీసుల ...
వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత.. ముహూర్తం ఫిక్స్!
జగన్ 2.0 ప్రకటనతో మంచి జోష్ మీదున్న వైసీపీ క్యాడర్కు మరింత జోరందించే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో సంచరిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రతిపక్షం కూర్చున్న వైసీపీ నేతలను అధికార పార్టీలు ...
టీడీపీకి ఓటేసి కన్నీరు పెట్టుకున్న కార్పొరేటర్లు (Video)
తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవి కోసం జరిగిన ఎన్నికలో అధికార పార్టీల అప్రజాస్వామిక విధానాలు బయటపడ్డాయి. బలం లేకపోయినా పోటీలోకి దిగిన కూటమి పార్టీలు డిప్యూటీ మేయర్ పదవిని ఏ విధంగా దక్కించుకుందో ...
వైసీపీ ‘ఫీజు పోరు’ వాయిదా.. ఎప్పుడంటే..
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా సంస్థల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘ఫీజు పోరు’కు ప్రతిపక్ష వైసీపీ వాయిదా ...
ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు ముందుంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుందని వైసీపీ అధినేత, మాజీ ...