YCP

స‌హ‌నం కోల్పోయి.. 'అరేయ్‌, రా, బై' అంటూ లోకేశ్ తీవ్ర‌వ్యాఖ్య‌లు

స‌హ‌నం కోల్పోయి.. ”అరేయ్‌, రా, బై” అంటూ లోకేశ్ చిందులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లిలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. గవర్నర్ ప్రసంగానికి ధ‌న్య‌వాద తీర్మాణంపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ స‌భ్యురాలు వ‌రుదు క‌ళ్యాణి స‌భ‌లో మాట్లాడారు. గ‌వర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ ఇళ్ల‌కు ఇనుప కంచెలు.. నెల్లూరులో సంచ‌ల‌నం

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ ఇళ్ల‌కు ఇనుప కంచెలు.. నెల్లూరులో సంచ‌ల‌నం

మంచి ప్ర‌భుత్వ‌మ‌ని కూట‌మి పార్టీలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్ర‌తిప‌క్ష వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూటమి పార్టీల నాయ‌కుల నుంచి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ...

అసెంబ్లీకి వైఎస్ జ‌గ‌న్‌?

అసెంబ్లీకి వైఎస్ జ‌గ‌న్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి బ‌డ్జెట్ స‌మావేశాలు వాడీవేడీగా జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రుకానున్న‌ట్లుగా మెయిన్ ...

'వైసీపీ నేత‌ల ఫోన్లు ట్యాపింగ్'.. - పేర్ని నాని సంచ‌ల‌న‌ కామెంట్స్‌

‘వైసీపీ నేత‌ల ఫోన్లు ట్యాపింగ్’.. – పేర్ని నాని సంచ‌ల‌న‌ కామెంట్స్‌

ల‌క్ష‌ల రూపాయ‌లు డ‌బ్బు ఇచ్చి వైసీపీలో యాక్టీవ్‌గా ఉన్న నాయ‌కుల‌ ఫోన్ల‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు ట్యాపింగ్ చేయిస్తున్నాడ‌ని మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు బంధువు ప్ర‌కాశ్ ...

Viveka PA Krishna Reddy alleges that Chandrababu's government is conspiring in Vivekananda Reddy's murder case

వివేకా హత్య కేసులో కుట్ర – పీఏ కృష్ణారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు (వీడియో)

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ...

'దుష్ప్ర‌చారం 360.. అమెరికా టు ఆంధ్రా'!

‘దుష్ప్ర‌చారం 360.. అమెరికా టు ఆంధ్రా’!

న్యూట్ర‌ల్ ముసుగు ధ‌రించి ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విష‌ప్ర‌చారం చేస్తున్న ఓ న్యూస్‌సైట్ బండారం బ‌య‌ట‌ప‌డింది. `దేశం పెద్ద‌లను ప్ర‌స‌న్నం చేసుకొని మార్కులు కొట్టేయాల‌నే కుర‌స‌బుద్ధితో దుష్ప్ర‌చారమే త‌న అస్త్రంగా ...

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్‌లో గిట్టుబాటు ధ‌ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న మిర్చి రైతుల‌ను బుధ‌వారం పరామ‌ర్శించారు. గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ...

టార్గెట్ చేస్తే.. ట్రెండ్ చేస్తారు

టార్గెట్ చేస్తే.. ట్రెండ్ చేస్తారు

ఎన్నిక‌లు అయిపోయాయి. మ‌రోసారి కూడా మ‌న‌దే విజ‌యం అనుకుంది వైసీపీ. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. అధికారం కోల్పోయి ప్ర‌తిప‌క్షంలో కూర్చుంది. కుర్చీ ఎక్కిన కూట‌మి స‌ర్కార్‌, వెంట‌నే వైసీపీ నేత‌లను టార్గెట్ ...

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

గుంటూరు రోడ్ల‌ నిండా జ‌న‌సందోహ‌మే. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జ‌గ‌న్ రాక‌తో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో కిక్కిరిసిపోయింది. మిర్చి ...

ప్రభుత్వంపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజు ముందుంది.. - జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

ప్రభుత్వంపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజు ముందుంది.. – జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు వ్య‌తిరేక‌త రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంద‌ని, ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజు కూడా వ‌స్తుంద‌ని వైసీపీ అధినేత‌, మాజీ ...